వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యమని, మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్�
కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ను ఎట్టకేలకు అధిష్టానం దివంగత నేత కుటుంబానికే కేటాయించింది. మే 13న జరగనున్న ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్�
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక చివరి దశకు చేరుకున్నది. గురువారం పోలింగ్ ఉండడంతో షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
శాసనసభ్యుల కోటా కింద ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేయడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2023 డిసెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది.
ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరుక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై తమ అసంతృప్
By-Elections | సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,
సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వీటిలో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
కాంగ్రెస్ నుంచి వచ్చినట్టు కలరింగ్ మంత్రి కిషన్రెడ్డి అనుచరుడి నిర్వాకం మునుగోడులో విచిత్ర విన్యాసాలు గోల్నాక, ఆగస్టు 26: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ చిత్ర విచిత్ర విన్యాస�
దేశంలో ఉపఎన్నికల నగారా మోగింది. ఆరు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.