కల్తీ అల్లం పేస్ట్ వ్యాపారం గుట్టును తాండూరు పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ టీంతో దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి ప్రాణాలకు హాని కలిగించే కల్తీ ప�
అంతర్రాష్ట్ర దొంగల ము ఠా సభ్యుడిని పోలీసులు 50 కి.మీ వెంబడించి సినీ ఫక్కీలో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మద్నూర్ పోలీస్స్టేషన్లో మంగళ వారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 25 న రాత్రి మండలం�
కొరియర్ ఏజెన్సీ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి డార్క్నెట్లో వ్యాపారం చేస్తున్న ఓ నిందితుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిల�
స్పా సెంటర్ పేరుతో వ్యభిచార రాకెట్ నడిపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో స్పా మేనేజర్ సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
ఎస్కార్ట్ జాబ్ల ఆశ చూపి యువకులను మోసగిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురు సైబర్ ఫ్రాడ్స్టర్స్ను అరెస్ట్ చేశారు.
బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలో దింపారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ను రట్టు చేశారు.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్గైక్వాడ్ నిందితుల అర
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. మల్లంపేట్లోని కత్వా చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దుండిగల్ పోలీసులు ఆదివారం ర
కేవలం గ్లామర్ బైక్లు మాత్రమే చోరీ చేసే నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ వెస్ట్ జోన్ క్రైమ్ బృందం అరెస్టు చేసింది. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గుల�
ఒడిషాలోని కొనిషి ప్రాంతంలో ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ను భగ్నం చేసిన గంజాం పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రూ 4.56 లక్షలు సీజ్ చేశారు. పోలీసుల బృందం వైట్ కియా సెల్టోస్ కారుపై దాడి చేసి ఐపీఎల్ ఆన�
రాజకీయ పార్టీల మీటింగ్లు, జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న తొమ్మిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీర�
గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్ప్�