Jagdeep Singh | క్వాంటమ్ స్కేప్ ఫౌండర్ కం మాజీ సీఈఓ జగ్దీప్ సింగ్ ఓ రికార్డు నెలకొల్పారు. ఆయన వార్షిక వేతనం రూ.17,500 (2.06 బిలియన్ల డాలర్లు) కోట్లు. సగటున రోజువారీ ఆదాయం రూ.48 కోట్లు.
IPOs | 2025లోనూ పలు కంపెనీలు ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం బారులు తీరాయి. సోమవారం నుంచి ఏడు సంస్థలు ఐపీఓలకు వెళుతుండగా, తొలి వారంలో ఐపీఓలు ముగిసిన ఆరు సంస్థలు స్టాక్ మార్కెట్లలో లిస్టిం�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లోని టాప్ 10 కంపెనీల్లో నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96,605.66 కోట్లు కోల్పోయాయి.
Delhi Airport - Fog | దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో దృశ్య గోచరత తగ్గిపోవడంతో వరుసగా రెండో రోజు 400 పై చిలుకు విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. 45కి పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
Honda Motorcycle & Scooters | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 2024లో 32 శాతం వృద్ధితో 58,01,498 యూనిట్లు విక్రయించింది.
Tata Punch | కార్ల విక్రయాల్లో 2024లో టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ కారు టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. 2023తో పోలిస్తే 2024లో 34.52 శాతం వృద్ధితో 2,02,031 యూనిట్లు విక్రయించింది.
Vishal Sikka | ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశా�
D-Mart | 2024 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ ఆదాయం 17.5 శాతం సాధించినట్లు రిపోర్ట్ చేయడంతో డీ-మార్ట్ షేర్ 11 శాతానికి పైగా పెరిగింది.
Honda Discounts | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ (Honda Cars) నూతన సంవత్సర ఆఫర్ కింద తమ ఫ్లాగ్షిప్ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.90 వేల వరకూ రాయితీలు అందిస్తోంది.
Kia Syros | ఫిబ్రవరి ఒకటో తేదీన భారత్ మార్కెట్లో కియా సిరోస్ (Kia Syros)కారు ఆవిష్కరిస్తారు. శుక్రవారం నుంచి కియా సిరోస్ (Kia Syros)కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
Oppo Reno 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లను భారత్, సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఈ నెల తొమ్మిదో తేదీన ఆవిష్కరిస్తారు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 720.60 పాయింట్ల నష్టంతో 79,223.11 పాయింట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ వంటి బ్లూ చిప్ స్టాక్స్