Go First-Air India | గోఫస్ట్ విమానాలు నేలకు పరిమితం కావడంతో అందులో పని చేస్తున్న పైలట్లలో సుమారు 200 మంది ఎయిర్ ఇండియాలో చేరారు. వారిలో 75 మంది సోమవారం నుంచి శిక్షణలో చేరారు. దీనిపై స్పందించేందుకు గోఫస్ట్ ముందుకు రాలేదు
EV Bus NueGo | హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు తర్వాత చెన్నై నుంచి పుదుచ్చేరి, తిరుపతి, బెంగళూరు నగరాలకు న్యూగో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభించింది.
Tecno Camon 20 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో కామన్.. భారత్ మార్కెట్లోకి కామన్ 20 సిరీస్ ఫోన్లు.. టెక్నో కామన్20, టెక్నో కామన్ 20 ప్రో 5జీ, టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్లు తీసుకొచ్చింది.
Mahindra Thar | 5-డోర్ థార్ వచ్చే ఏడాది (2024)లో మార్కెట్లోకి తెస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పష్టం చేశారు.
SBI Card | ఎక్స్ పైరీ క్రెడిట్ కార్డుపై బిల్లులు పంపడంతోపాటు ఖాతాదారుడిపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్ర వేసినందుకు ఓ వ్యక్తికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఢిల్లీ జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ �
టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను మాత్రమే తీసుకోనున్నట్టు ప్రకటించింది. 2021-22లో లక్షల మంది ఫ్రెషర్లను క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకున్న సంస్థ..ఈ ఏడాది సగానికి సగం పడి�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.505.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో ఈ మే నెలలో భారీగా పెట్టుబడులు చేశారు. ఈ నెల 26 వరకూ రూ.37,317 కోట్ల ఎఫ్పీఐ నిధులు తరలివచ్చాయి.
EV Two Wheelers | ఈవీ టూ వీలర్స్ మీద కేంద్రం సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఆయా వాహనాల తయారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తాయని తెలుస్తున్నది.