EV 2Wheelers |ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఇచ్చిన సబ్సిడీని స్వాహా చేసిన ఈవీ కంపెనీలు.. కస్టమర్ల వద్ద చార్జర్లు, సాఫ్ట్వేర్ అప్డేట్ పేరిట మనీ వసూలు చేశాయి. కేంద్రం పంపిన నోటీసుకు ర�
Venue Special Knight Edition | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్.. తన పాపులర్ ఎస్యూవీ మోడల్ వెన్యూ స్పెషల్ నైట్ ఎడిషన్ ఆవిష్కరించింది. క్రెటా, అల్కాజర్ తర్వాత వెన్యూ నైట్ ఎడిషన్ కార్లలో ఇది మూడవది.
చైనాలో ఒకప్పటి రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే (Real Estate Giant) గురువారం న్యూయార్క్లో దివాళా పిటిషన్ దాఖలు చేసింది.
Flight Ticket | ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రారంభ టికెట్టు ధరను రూ.1,470గా నిర్ణయించిన సంస్థ.. బిజినెస్ క్లాస్ టికెట్టు ధరను రూ.10, 130గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూ�
కేంద్ర ప్రభుత్వ విధానాలు లక్ష్య సాధన లేనివేనా?.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అంటూ ప్రకటిస్తున్న పథకాలతో ఒరిగేదేమీ లేదా?.. ముందుచూపుతో కాకుండా మొక్కుబడిగా మోదీ సర్కారు నిర్ణయాలుంటున్నాయా?.. ఈ ప్రశ్నలన్న
దేశంలో ధరలు మరికొంతకాలం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతాయని రిజర్వ్బ్యాంక్ అంచనా వేస్తున్నది. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే నిలిచిఉంటుందని గురువారం విడుదలైన 2023 ఆగస్టు �
రుణపీడిత ప్రైవేట్ రంగ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా.. స్పెక్ట్రమ్ వేలం వాయిదాల్ని చెల్లించేందుకు నెల రోజుల గడువు కోరింది. గురువారమే దాదాపు రూ.1,680 కోట్లను చెల్లించాల్సి ఉన్నది.
Adani Group | తీవ్ర రుణభారంలో ఉంటూనే వరుస టేకోవర్లు చేస్తున్న గౌతమ్ అదానీ గ్రూప్ ప్రమోటర్లు తాజాగా మరో కంపెనీలో కొంత వాటా విక్రయించారు. బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో పలు బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ పవర్లో 8.1 �
BIS for Ceiling Fans | ఇక నుంచి నాణ్యత లేని సీలింగ్ ఫ్యాన్లకు చెక్ పెట్టడంతోపాటు విదేశాల నుంచి దిగుమతిని నిరోధించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి బీఐఎస్ ప్రమాణాలు ఉన్న సీలింగ్ ఫ్యాన్లను మాత్రమే విక్�
Amara Raja Batteries | పేరొందిన బ్యాటరీల సంస్థ అమరరాజ బ్యాటరీస్.. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రంగంలోకి ఎంటర్ కావాలని తలపోస్తున్నది. లిథియం ఆయాన్ బ్యాటరీల మార్కెట్లో తన వాటా మూడింతలు పెంచుకునే దిశగా అడుగులేస్తున్నది.
Realme 11 5G & 11X | రియల్మీ తన రియల్మీ11 5జీ, రియల్మీ11ఎక్స్ 5జీ ఫోన్లను భారత్ మార్కెట్లో ఈ నెల 23న ఆవిష్కరించనున్నది. ఈ నెల 23 నుంచి 28 వరకు ప్రీ-ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు.
Mercedes Benz | భారత్ మార్కెట్లో ఎస్యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నా.. తమ సెడాన్ కార్లకు గిరాకీ గట్టిగానే ఉందన్నారు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ కం సీఈఓ సంతోష్ అయ్యర్.