Oppo Find N3 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో (Oppo)’ మరో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘ఒప్పో ఫైండ్ ఎన్3 (Oppo Find N3)’ ఫోన్ ఆవిష్కరించింది.
US Interest Rates | సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తేల్చేశారు.
Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర Gold Rates | రూ.250 పెరిగి రూ.60,900లకు చేరుకున్నది.
Kawasaki Hybrid Motor Bike | ప్రపంచంలోనే తొలి హైబ్రీడ్ మోటార్ సైకిల్ ను కవాసాకీ ఆవిష్కరించింది. 2024 జనవరిలో యూరప్ మార్కెట్లోకి రానున్నది `నింజా 7 హెచ్ఈవీ`.
RAPIDX Train | వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తరహాలో ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు వచ్చేస్తున్నాయి. ఢిల్లీ- మీరట్ మార్గంలో శుక్రవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలు సర్వీసును ప్రారంభిస్తారు.
IT Lay Offs | టెక్, ఐటీ కంపెనీలకు ఆర్థిక మాంద్యం ముప్పు వీడలేదు. గతేడాది మొదలైన ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతూనే ఉంది. సగటున గంటకు 23 మంది, రోజుకు 555 మంది ఐటీ, టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.
Air India | సింగపూర్-భారత్, భారత్-బ్యాంకాక్ మధ్య ప్రయాణించే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఆఫర్ ప్రకటించింది. ఈనెల 18 నుంచి 21 వరకూ టికెట్ బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఉపయోగించుకోవచ్చు.
Wipro Q2 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నికర లాభాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైనా.. ఆదాయం వసూళ్లు తగ్గిపోయాయి. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విప్రో మిస్ అయింది.
Gold-Sliver | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం నిలిచింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.60,490 పలికితే, కిలో వెండి ధర రూ.78 వేల వద్ద నిలిచింది.
ఐటీ రంగంలో లేఆఫ్స్ (Layoffs) కలకలం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్కు చెందిన లింక్డిన్ తన ఇంజనీరింగ్, ప్రోడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన 668 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
Ola Electric | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్ల కోసం.. ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరిట డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, వారంటీ పొడిగింపు తదితర ఆఫర్లు అందిస్తున్నది.
ICICI-Kotak Mahindra Bank | రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఆర్బీఐ రూ.16.14 కోట్ల జరిమానా విధించింది.