రాష్ర్టానికి చెందిన ఐటీ సొల్యుషన్స్ అండ్ సేవల సంస్థ మౌరిటెక్..స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. రూ.1,500 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో బంగారం ధరలు మళ్లీ లక్ష రూపాయల మార్�
అనేక వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే మందుల తయారీకి, పంట లక్షణాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసేందుకు అవసరమైన ప్రొటీన్ల మార్పిడిపై సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు �
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు బ్యాంక్ చైర�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిటీ(ఈ-సిటీ)ని ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.
అక్షయ తృతీయ కొనుగోళ్లు అంచనాలను మించి జరిగాయి. అధిక ధరలున్నా బంగారం అమ్మకాలు బాగానే జరిగాయని జ్యుయెల్లర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విక్రయాల విలువ 35 శాతం పెరుగుతుందన్న అంచన�
సిగ్నీస్ ఎనర్జీ..హైదరాబాద్లో 4.8 గిగావాట్ల బెస్ గిగాఫ్యాక్టరీని ప్రారంభించింది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఐదు ఎకరాల క్యాంపస్లో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పింది.
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నూతన సీఎస్ రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ కోరారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయంలో సీఎస్ను కలిసి శుభాకాంక్
స్వీడన్కు చెందిన గృహోపకరణాల విక్రయ సంస్థ ఐకియా..తన వ్యాపార పంథాను మార్చుకుంటున్నది. ఇప్పటికే మెట్రో నగరాలకు పరిమితమైన సంస్థ..తాజాగా చిన్న నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది.
హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోసిటీ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్కపూర్ మాట్లాడుతూ.. తయారీ ఎగుమతులను పెంపొంద�