చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షియోమీ మరో అడుగుముందుకేసింది. ఇప్పటికే తన తొలి మాడల్కు విశేష స్పందన లభిస్తున్న ప్రస్తుత తరుణంలో మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచింది.
ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ పియర్సన్..హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ను నెలకొల్పింది. తెలంగాణలో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఈ సెంటర్ను నెలకొల్పినట్టు, ఇప్పటికే వందకు పైగా ఇనిస్టిట్యూట్లతో ఒప్పందం �
యాపిల్కు సంబంధించిన ఉత్పత్తుల విక్రయ సంస్థ అప్ట్రానిక్స్..హైదరాబాద్లో తొలి యాపిల్ ప్రీమియం స్టోర్ను ప్రారంభించింది. ఈ స్టోర్లో యాపిల్కు సంబంధించిన ఐఫోన్లతోపాటు మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, ఇత�
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానిగాను సంస్థ రూ.253 కోట్ల కన్సాలిడేటెడ్ లాస్ వచ్చినట్టు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చ�
Gold Price | బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో అతివిలువైన లోహాల ధరలు దిగొస్తున్నాయి.
తెలంగాణలో మరో హోటల్ను నెలకొల్పడానికి సిద్ధమైంది ఐటీసీ గ్రూపు. ఇప్పటికే హైదరాబాద్లో రెండు హోటళ్లను నిర్వహిస్తున్న ఐటీసీ హోటల్స్..తాజాగా నగరానికి సమీపంలోని శంకర్పల్లి వద్ద హోటల్ను ఏర్పాటుచేయబోతున
ఐటీ శాఖ ఐటీఆర్-యూను నోటిఫై చేసింది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత కూడా నాలుగేండ్లదాకా అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయడానికి ట్యాక్స్పేయర్స్కు ఇది వీలు కల్పిస్తున్నది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా..మరో స్పోర్ట్ బైకును పరిచయం చేసింది. రెబల్ 500 క్రూజర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.5.12 లక్షలుగా నిర్ణయించింది. 471 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైకు ట్విన్ ఇంజిన్, ఆరు గేర్బా
దేశీయ మార్కెట్కు నయా ఐ20 మాడల్ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ రకం ఈ మాగ్నా ఎగ్జిక్యూటివ్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలుగా ని�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. అమెరికా రేటింగ్ను తగ్గిస్తూ మూడీస్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతోపాటు ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో స�