ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.18.58 కోట్ల నికర లాభాన్ని గడించింది.
JioMotive | కారు యజమాని తన కారు భద్రత గురించి డ్రైవర్ కు పదే పదే ఫోన్ చేయకుండా.. ఇటు యజమాని, అటు డ్రైవర్ కు దాని సేఫ్టీ గురించి అలర్ట్ లు పంపేందుకు జియో.. జియో మోటివ్ అనే పరికరం తీసుకొచ్చింది.
Digital Gold | గతంతో పోలిస్తే డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు పెరిగాయి. కానీ, మైనర్లు గానీ, ఎన్నార్వో ఖాతాల్లేని ఎన్నారైలు మాత్రం డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయకూడదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Google Pixel 8 Pro | గూగుల్ పిక్సెల్ 8 ప్రో తాజాగా 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ధర రూ.1,13,999గా నిర్ణయించింది.
SBI Q2 Results | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో రూ.14,330 కోట్ల నికర లాభం గడించింది.
PNB Diwali Dhamaka | పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పండుగ బొనాంజాను ప్రకటించింది. ‘దీపావళి ధమాకా 2023’ పేరుతో ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ కింద 8.40 శాతం వడ్డీకే గృహ రుణం, 8.75 శాతం వడ్డీకే వాహన రుణాన్ని అందిస్తున్నది.
ఐటీ సేవలు అందిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.451.83 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.45.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడ�
Zomato | ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వరుసగా రెండో త్రైమాసికంలో లాభాలు గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం నికర లాభం రూ.36 కోట్లు పెరిగిందని పేర్కొంది.
Intel | కేంద్ర ప్రభుత్వ ‘మేడిన్ ఇండియా’ ఇన్సియేటివ్ ను బలోపేతం చేసేలా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘ఇంటెల్’.. భారత్’లోనే లాప్ టాప్ ల తయారీకి ఎనిమిది భారత్ కంపెనీలతో జత కట్టింది.