మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 7నుంచి 11 వరకు జరిగే మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ ఆలయ జాతరకు 167 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ ప్రభులత శనివారం మీడియాకు తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారంతా సెలవులు ముగియడంతో నగరాలు, పట్టణాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరుస్తున్నాయి. బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఎంజీబీఎస్, జేబీఎస్, పటాన్చెరువు, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ప్రయ�
టీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధ�
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో 560 వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం ఆ దిశగా ముందుకు సాగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఆర్టీసీ అధికారుల విధానాలు ఉన్నాయని హైర్బస్ ఓనర్ల వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపెల్లి రాంరెడ్డి అన్నారు. హైదరాబాద్లో హైర్బస్ ఓనర్ల రాష్ట్ర కమిటీ సమా
పోలింగ్ సామగ్రి, సిబ్బందిని కేంద్రాలకు తరలించేందుకు టీఎస్ఆర్టీసీ నుంచి 1,406 బస్సులను ఈసీ అద్దెకు తీసుకున్నది. బస్సులు బయలుదేరిన ప్రాంతం నుంచి తిరిగి వచ్చే వరకు బస్సు రూట్ను ఈ జీపీఎస్ ద్వారా ఎన్నికల అ�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎలక్ట్రిక్ బస్సులు (ఈ-బస్లు) అమ్మకాలు జోరుగా పెరుగుతాయని, దేశంలో మొత్తం కొత్త బస్ల విక్రయాల్లో ఈ-బస్ల వాటా 13 శాతానికి పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది.
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో గురువారం ఒక్క రోజు రూ.2 కోట్ల 6 లక్షల 67 వేల ఆదాయం లభించింది. పండుగ రద్దీ దృష్ట్యా రీజియన్ పరిధిలో గత నెల 30 నుంచి ఈ నెల 4 వరకు ప్రత్యేక బస్సులను ఏర
Buses Collision: రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 75 మందికి గాయాలు అయ్యాయి. న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. డబుల్ డక్కర్ బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు న�
ప్రైవేటు స్కూల్ బస్సులు మా ఊరిలోకి రావొద్దు, మా పిల్లలను సర్కారు బడిలోనే చదివిస్తాం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్..తాజాగా మరోసారి తన వాహన ధరలను 5 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి.