తెలుగు అకాడమీతో ఆర్టీసీ ఒప్పందం కార్గో ఆదాయం పెంపునకు చర్యలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సరుకు రవాణా (కార్గో) ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పట
గూడ్స్ రైలు మీద బస్సులు వెళ్తున్న దృశ్యం పెద్దపల్లి జిల్లాలో స్థానికులను ఆకట్టుకొన్నది. కర్నాటక నుంచి హిమాచల్ప్రదేశ్కు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను గూడ్స్లో తీసుకెళ్లారు.
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �
ఆర్టీసీ ప్రయాణం మరింత సురక్షితం కానున్నది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, చిన్నారులతో ప్రయాణించే వారికి అత్యవసరంలో అవసరమైన ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ‘మై బస్ ఈ�
సమ్మక్క-సారలమ్మ జాతరకు మెదక్ రీజియన్ నుంచి 200 బస్సులు హుస్నాబాద్ జాతరకు తిరుగనున్న 35 బస్సులు 30మంది ఉంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీలోనే ప్రయాణించాలి : అధికారులు కార్గో ద్వార