Cyclone Fengal | తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఆదివారం తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్ వాటిపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దారుణంగా దెబ్బతిన్�
వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి 156 పల్లెవెలుగు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి
జగిత్యాల నుంచి కడెం వరకు వెళ్లే బస్సులను తమ గ్రామం మీదుగా నడపాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం భూత్కుర్కు చెందిన మహిళలు ఆదివారం మున్యాల-భూత్కుర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు.
తమ గ్రామంలో బస్సులు ఆపకపోవడంతో విద్యాసంస్థలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన పలువ
దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం సంబంధిత అధికారులతో ఆయన వ ర్చువల్గా సమావేశమై మాట్లాడ
Shadnagar | రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులు ఎక్కడ చూసినా సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి.
సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమ వుతున్నది. చదువుకునేందుకు గ్రామాలు, మండల కేంద్రాలు, పట�
రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టి పల్లి, ఘనపూర్ గ్రామాల నుంచి కొల్చారం వస్తాం. స్కూల్, కాలేజ్ కలిపి రెండు వందల మంది దాకా ఉన్నాం. మాకు బస్సులు ఆప్తలేరు. పొద్దుగాల్ల టైంకు కలేజ్కి అందుతలేం.
నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు బస్సులు సరిగ్గా నడవక విద్యార్థులు అరిగోస పడుతున్నారు. బస్సులు సరిగ్గా రాక, వచ్చినా ఎక్కడానికి స్థలం లేక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. నర్సాపూర్లో బస్డిపో ఏర్పాటు చ
స్కూల్ బస్సులు యమపాశాలవుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో పదుల సంఖ్యలో గ్రేటర్లో స్కూల్ బస్సులు చిన్నారులను చిదిమేశాయి. మళ్లీ ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలైంది.
సిద్దిపేట జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రవాణాశాఖ జీవో నెంబర్ 35 ప్రకారం పాఠశాలలు, కళాశాలల బస్సులు నిబంధనలు పాటిస్తే వాటికి అనుమతులు లభిస్తాయి.
బస్సులు ఆపడం లేదని మహిళలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లడంతో మహిళలు ఆదివారం ఆందోళన చేపట్టారు.
Hyderabad | నగరంలో( Hyderabad) 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు(Green Electric Metro Express Buses) రాకపోకలు అందుబాటులో ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో �