ఇంటర్ వార్షిక పరీక్షల తొలిరోజే విద్యార్థులు భారీగా డుమ్మాకొట్టారు. ఏకంగా 19 వేల మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర విద్యార్థుల నుంచి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ ఫెస్ట్ (టీటీఎఫ్) నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు.
ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆధునిక విద్యావిధానాలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం అన్నారు.
బీసీల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ మేరకు విద్య, ఉపాధి అవకాశాల్లో బీసీలకు సరైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు బీసీ స్టడీ సర్కిళ్లను ఎక్స్లెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉద్యోగార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు పలు మార్పులకు శ్రీకారం �
Bathukamma Festival 2022 | తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ. అడవిపూలే అమ్మవారుగా వెలసే అపురూప దృశ్యం బతుకమ్మలో ఆవిష్కృతం అవుతుంది. జానపద గీతాలే అష్టోత్తరాలుగా, అద్భుత స్తోత్రాలుగా బతుకమ్మ పాటల్లో వినిపిస్తాయి.
BC Study Circle | రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు శుభవార్త. సివిల్స్ -2022 రాయాలనుకునే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ�