వైస్చాన్స్లర్లు పైరవీలు, పరిచయాలను పక్కనపెట్టి పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కొత్త వీసీలంతా వర్సిటీల ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని, వాటికి పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగులు, సంఘాలు వద్దని ఎంత వారించినా..ప్రభుత్వం వీటిని లెక్కచేయకుండా బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన పదెకరాలను ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి కేటాయించింది.
తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులు.. ఒకవైపు ఆమరణదీక్షలో ఉన్న ఉద్యమ సారథి కేసీఆర్ అరెస్టు.. పాలకుల అణచివేతలు.. ప్రత్యేక తెలంగాణ రాదేమోనన్న సంశయంతో కలతచెంది ‘తన మరణంతోనైనా ప్రత్యేక తెలంగాణ స�
Constable Kistaiah | కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆంధ్రా అధికారుల పెత్తనం మొదలైంది. తెలంగాణ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓ ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి అమరుడు కానిస్టేబుల్ �
Telangana | ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్'ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విధివిధానాలను
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 13న కూకట్పల్లిలోని జేఎన్టీయూ ప్రధాన క్యాంపస్ను సందర్శించనున్నారు. ఈ మేరకు సీఎంవో వర్గాలు బుధవారం జేఎన్టీయూ అధికారులకు సమాచారాన్నిచ్చాయి.
ఇటీవల బదిలీ అయిన ఎస్జీటీలను రిలీవ్ చేస్తామని, పాఠశాలల్లో అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తామని, బదిలీల అప్పీళ్లను పరిష్కరిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చినట్లు ఉపాధ్యా�
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో లోపాలు ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని, ఈ ఏడాది అనుబంధ గుర్తింపును ఇచ్చేదిలేదని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హెచ్చరించారు.
డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులను బదిలీ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్ నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ�
రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ శ్రీబుర్రావెంకటేశం@జీమెయిల్.కామ్ హ్యాక్ అయిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.