రాష్ట్ర విద్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మెయిల్ ఐడీ హ్యాకింగ్కు గురైందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు మోసగాళ్లు ఈ మెయిల్ ఐడీని హ్యాక్ చేయడం ద్వారా ఉద్యోగులు, సాధారణ ప�
Brijesh | ఉన్నత విద్యాశాఖలో(Higher education department) బదిలీలు(Transfers) వెంటనే చేపట్టాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఈ బ్రిజేష్ అన్నారు.
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు నిరుడు అక్టోబర్లో నిలిచిపోయిన ప్రక్రియ
తెలంగాణ పాలిసెట్లో 84.20 శాతం మంది విద్యార్థులు అర్హత (TS POLYCET Results) సాధించారు. హైదరాబాద్లోని సాంకేతిక విద్యా భవన్లో పాలిసెట్ ఫలితాలను ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.
Kakaitya University | కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వైస్ చాన్సలర్గా రమేశ్ తీసుకున్న నిర్ణయాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్
CPGET 2024 | రాష్ట్రంలో పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) -2024 నోటిఫికేషన్ విడుదలైంది. మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య క
TS SSC Results | రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించ�
TS SSC Results | తెలంగాణకు సంబంధించిన పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
TS SSC Results | తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుద�
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు (SSC Results) సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. ఫస్టియర్, సెకండియర్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, కామారెడ
పదోతరగతి ఫలితాలను ఈ నెల 30న విడుదల చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు.