ఎప్పుడెప్పుడా..? అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ మార్కుల జాబితా విడుదలపై టీజీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఈ నెల 10న గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజిల్ మార్కుల జాబితాను విడుదల చేయనున్న�
IGNOU | జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నూతన విద్యా విధానంలో అందిస్తున్న వివిధ రకాలైన ప్రోగ్రాములు విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయని తెలంగ
టీజీపీఎస్సీ ఆర్థికంగా కష్టాల్లో ఉందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యానించారు. ఏటా యూపీఎస్సీకి ఇచ్చే నిధులు ఏప్రిల్ 1న ఠంచన్గా ఖాతాలో పడుతున్నాయని, కానీ మన దగ్గర ఆ పరిస్థితిలేదని వా పోయా�
TGPSC | కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్లు లేవని టీజీపీఎస్సీ చెప్పకనే చెప్పింది.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్ను (N.Sridhar) ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
గవర్నర్ కార్యదర్శిగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Burra Venkatesham | ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రభుత�
ఒక వైపు కోర్టు కేసులు.. మరో వైపు సిబ్బంది కొరత.. అరకొర నిధులు. ఇంటిదొంగల బెదడ.. పైగా మితిమీరిన ప్రభుత్వ జోక్యం.. ఇలాంటి ఒత్తిడుల మధ్య టీజీపీఎస్సీ చైర్మన్ బాధ్యతలు కత్తిమీద సామేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా ఎం మ
పదో తరగతిలో ఇంటర్నల్ మా ర్కుల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. ఈ ఒక్క విద్యాసంవత్సరంలో ఇంటర్నల్ మార్కులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.