Woman Saves Children, Lost Life | ఒక బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ భవనం అంతా పొగలు, మంటలు వ్యాపించాయి. ఒక మహిళ పెద్ద సాహసం చేసింది. తన ముగ్గురు పిల్లలతో పాటు మేనల్లుడిని నిచ్చెన సహాయంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి సుర�
Woman Rape and Murder | ఒక మహిళపై ఒకే రోజు రెండుసార్లు అత్యాచారాలు జరిగాయి. మొదట పెళ్లి పేరుతో రప్పించి ప్రియుడు రేప్ చేశాడు. బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను సహాయం పేరుతో మరో వ్యక్తి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ�
entrepreneur jumps from high-rise | ఒక వ్యాపారవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కాడు. ప్రార్థన చేసిన తర్వాత కిందకు దూకి మరణించాడు. ఆ వ్యాపారవేత్త ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సారీ నాన్న. నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో 9 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికల్లో ఒకరు రాసిన చివరి మాటలు ఇవి. బుధవారం తెల్లవారుజామున 2 గంట�
Bengaluru Engineer Dies | ఒక వ్యక్తి విదేశాల్లో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశాడు. ఉద్యోగం చేసేందుకు భారత్కు తిరిగి వచ్చాడు. అయితే బిల్డింగ్ 16వ అంతస్తు పైనుంచి కిందపడి మరణించాడు. ఆ వ్యక్తి మృతిపై పోలీసులు దర్యాప్తు చ
building razed | నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వంగుతున్నది. దీంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న ఆ బిల్డింగ్ను కూల్చివ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామం కుమ్మర (శాలివాహన) సంఘ భవనం మంజూరు చేయాలని సంఘ నాయకులు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. మండలంలోని సీతారాం నాయక్ తండాలో దూమ నాయక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువత మార్పు- సత్ కార్యాచరణ’ �
వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బాధ్యు డుడాక్టర్ భీమనాతిని శంకర్ పేర్కొన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 పూర్తి చే�
man Falls From 3rd Floor | ఒక వ్యాపారవేత్త ప్రమాదవశాత్తు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఇది గమనించిన షాపు సిబ్బంది పరుగున అక్కడకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదగ్గర నుంచీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కుంటుపడింది. రెండు సంవత్సరాలుకావొస్తున్నా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్ల�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల తీరు మితిమీరుతుననది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం వివాదాలకు దారితీస్తున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీ�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల కఠినత్వం మితిమీరుతుంది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం రానురానూ వివాదాలకు దారితీస్తుంది. శనివారం గోదావరిఖనిలో కూల్చివేతలు హద్దుమీరి ప్రజల ప్రాణ
Villagers Building Bridge | వంతెన కోసం పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలతో గ్రామస్తులు విసిగిపోయారు. ఏళ్లుగా నిర్మాణం జరుగకపోవడంతో సొంతంగా నిర్మించుకుంటున్నారు. దీని కోసం కోటి మేర నిధులు సేకరించారు.