ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద సృష్టించిన విలయ తాండవానికి భారీ ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. బీటీ రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకు పోవడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. ప్రస్తుతం నడక కూడా నరకప్రాయంగా �
ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల్లో గుంతల రోడ్లు....గుడ్డి దీపాలు ఉండేవని, సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఎనకటి రోజులు తీసుకువచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి ఆరోపిం�
సిద్దిపేట జిల్లా మండల కేంద్రం బెజ్జంకి నుంచి బేగంపేట వర కు నిర్మిస్తున్న తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతూ బేగంపేట గ్రామస్తులు బుధవారం గ్రామంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీ
Telangana Budget | హైవేలపై ప్రయాణించేటప్పుడు వసూలు చేసే టోల్ ఛార్జీని.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు త�
Siddipeta | సిద్దిపేట నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులను రద్దు చేశారని.. రద్దై ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు ప్రభుత్వం అను
Roads Damage | గుంతల మయమైన బీటీ రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డి మీదుగా అందె గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది.
Badradri KothaGudem | అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని తారు రోడ్డు మట్టి రోడ్డుగా దర్శనమిస్తోంది. ఒకవైపు వాయు కాలుష్యం మరోవైపు వాహన రాకపోకలతో లేస్తున్న దుమ్ముతో ప్ర�
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర భాకర్రెడ్డి ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో పలు రోడ్లకు రూ.10.51 కోట్లు మంజూరయ్యాయి. ని యోజకవర్గంలో మట్టి రోడ్లను బీటీగా మార్చేందు కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్డీఎఫ్ ద్వారా రూ
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె గ్రామాల మీదుగా బీటీ రోడ్డు నిర్మించాలని ముత్తిరెడ్డిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ముత్తిరెడ్డిపల్లిలో �
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి నిధుల వరద కొనసాగుతున్నది. ఇటీవలే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బీటీ రోడ్లు, వంతెన నిర్మాణానికి రూ.213 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం.
పదేండ్ల క్రితం వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే సాకుతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపేవారు కాదు. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో క్రమంగా ప్రతి మారుమూల పల్లెకూ బీటీ రోడ్లు న