Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 114.19 పాయింట్ల నష్టంతో 75,200.85 వద్ద ముగిసింది.
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లలో భారీ అమ్మకాల ప్రభావం మార్కెట్పై పడింది.
stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 983 పాయింట్లు, నిఫ్టీ 275 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 77,483.80 పాయింట్ల వద్ద నష్టంతోనే ప్రారంభమైంది.
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలు చవిచూశాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 852 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయింది.
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,264 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 388 పాయింట్లు లాభపడింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఉదయం ట్రేడింగ్ భారీ నష్టాలతో ప్రారంభం కాగా.. తర్వాత కొద్దిగా కోలుకుంది.
Health tips | సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు. ఉదయాన్నే నీళ్లు తాగే అలవాటు మంచిది కూడా. అయితే కొంతమంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. కొంతమంది మాత్రం బ్రష్ చేయకుండానే తాగుతారు. అయితే ఇలా బ్రష్ చేయ
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గత ఐదు రోజుల వరుస లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి
Stock market : ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం భారతీయ స్టాక్ మార్కెట్కు లాభాలపంట పండించింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఏకంగా ఈ ఒక్కరోజే 4 శాతం లాభాలతో మదుపర్ల సంపద రూ.17.1 లక్ష కోట్ల వరకు ప�
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నుంచి లాభాలబాటపట్టాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో ముగిసింది.
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్లోజింగ్ సమయానికి కాస్త పుంజుకుని, స్వల్ప లాభాలతో ముగిశాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ మదుపరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల 28 నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 10 శాతం లేదా 8,590.8 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2,666 పాయింట్�
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది.