దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండంలోని వడ్ఝరి గ్రామంలో కొన్ని రోజుల క్రితం రైతు సాయినాథ్ అనారోగ్యంతో మృతి చెందాడు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే బీజేపీ ఎందుకు సంబురాలు చేసుకొంటున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా రూపకల్పన చేసి, దేశవ్యాప్తంగా ధర్మ పోరాటానికి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నుదుట మొట్టమొదటగా విజయ తిలకం దిద్దిన ఘనత సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఓటర్లకు దక్కుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఉజ్జినేని వంశీకృష్ణ మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందే బీఆర్ఎస్ పార్టీ అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యా�
స్వరాష్ట్రంలో నాటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్ పార్టీలో పద్మశాలీలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నామని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లా క�
బీఆర్ఎస్ పార్టీ వైపే నేడు దేశ ప్రజలంతా చూస్తున్నారని, బీఆర్ఎస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కర్ణాటకలో ఎక్కడ ఉన్నాయి. నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటది.. బీఆర్ఎస్ సర్కార్ చేసిన సాయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోవాల
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత అత్యంత అసవరమని, ఆ దిశగా కార్యాచరణ జరగడం ఆవశ్యకమని సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు.