అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట�
పాఠశాల స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి గతంలో పలు కార్యక్రమాలు అమలు చేసింది.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు రూరల్ మండలంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ జోరుగా కొనసాగి ఆదివారం ముగిసింది.
కామారెడ్డి మాస్టర్ప్లాన్ ముసాయిదాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయన వ్యవహారశైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నేతలు భగ్గుమంటున్నారు.
మాజీ మంత్రి నాగం జ నార్దన్రెడ్డికి చుక్కెదురైంది. మండలంలోని శాయిన్పల్లి గ్రామ శివారులో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ ప్రాంతానికి సందర్శించడానికి శనివారం తన అనుచరులతో కలిసి నాగం చేరుకున్నారు.
‘మన దేశంలో రాజకీయాలన్నీ ఒక పార్టీ గెలుపు-మరో పార్టీ ఓటమి.. అన్నట్లుగానే సాగుతున్నాయి. కానీ, గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు. ఈ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా అభిమతం’.. జాతీయపార్టీగా భారత రాష్ట్ర సమి
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఐడీసీ) చైర్మన్గా నియామకమైన సముద్రాల వేణుగోపాలాచారి హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.