సీఎం కేసీఆర్ తనకు దైవమని, బీఆర్ఎస్ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్నిరంగాల్లో తెలంగా�
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని నారాయణ కల్యాణమండపంలో
బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్నగర్, సింగాడకుంట ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పదిరోజుల్లోగా పూర్తి చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ. జలమండలి అధికారులన�
తెలంగాణలో ఏపల్లె చూసినా పచ్చగా కనిపిస్తున్నది. ఎటుచూసినా పచ్చని పొలాలు.. భూమికి బరుయ్యేంతగా పండుతున్న పంట. నీళ్లకు రందిలేదు. సమైక్య రాష్ట్రంలో అన్నివిధాలుగా దగాకు గురై శిథిలమైన తెలంగాణ పల్లెల్లో నేడు కొ
వచ్చేనెల చివరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేయిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా�
అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్సీ దండే విఠల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పా�
ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల పెల్లుబికుతున్న విశ్వాసం, ఆదరణతో బీఆర్ఎస్ పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస�
రోడ్డంటే తారు కలిపిన కాంక్రీటు పరచిన దారి కాదు. పురిటినొప్పులను పంటి బిగువున భరించిన ఏ తల్లినడిగినా ‘రోడ్డంటే.. చావుపుట్టుకలను శాసించే ప్రాణదారి’ అని చెబుతుంది. రోడ్డు లేకపోతే అవకాశాల దారులూ మూసుకుపోయి�
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ.200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గతంలో కోరం కనకయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధ
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని, వేడుకలు ముగిసే వరకు అధికారులందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, 21 రోజలు పండుగ వాతావరణం ఉట్టిపడాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్లో అన్యాయంపై దక్షిణాది రాష్ర్టాలు రాజకీయాలకతీతంగా గళమెత్తాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్�
జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దయ్యిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పట్టణం లో 14 జోన్లు, 121 సర్వే నంబ