బీఆర్ఎస్లో నూతనోత్సాహం నెలకొంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా గులాబీ గూటికి చేరుతుండడంతో ఫుల్ జోష్ కనబడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు మద్దతుగా తాము కారు �
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్దే అధికారమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల�
రక్షాబంధన్ రోజున మహిళా సంఘాల సహాయకులకు(వీఓఏ) సీఎం కేసీఆర్ తీపి కబురు వినిపించారు. ప్రస్తుతం వీఓఏలకు రూ.5వేల వేతనం వస్తుండగా, రూ.8వేలకు పెంచారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలకు చేదోడుగా ఉంటూ ఆర్థిక, ఇతర అంశాల్
దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో.. రెండో విడత దళిత బంధు పథకాన్ని అందించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మే�
బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మీనరసింహారావు (ఏటూరునాగారం లక్ష్మణ్) ప్రగతిభవన్లో మం త్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ను గురువారం మర్యాదపూ
Minister Srinivas Goud | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లాలోని హన్వా�
Minister Harish Rao | కొన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలు అయితే నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) చెప్పారు. నక�
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధింస్తుందని, ఈ పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో �
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వె�
రాష్ట్రంలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకంతో గౌరవ భృతిని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని పెంచారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్ నైజమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా కొనసాగుతున్నాయి. బుధవారం దేవరకొండ మండలం జర్పులతండాకు చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి.
స్వరాష్ట్రంలో ఆలయాల కు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పరిమండల్ గ్రామంలో ఇటీవల రూ.60లక్షలతో నిర్మించిన రామాలయంలో బుధవారం మండల పూజకు ఆయన హాజ�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించిందని.. గతంలో రూ.400 ఉన్న ధరను రూ.1,200 చేసిన ఘనత కమలం పార్టీకే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.