సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్త�
మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పింఛన్దారులంతా బాల్క సుమన్కే ఓటు వేసి గెలిపించుకుంటామని బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ అంటే రూ.20
రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన నర్సంపేట రైతాంగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గత మార్చిలో అకాల వర్షానికి పంటలు నష్టపోయ
Minister Vemula | సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 1000 �
Minister Gangula | తెలంగాణ ఏర్పాటు తరువాత కరీంనగర్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు.
Minister Koppula | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం జగదేవ్పేట గ్రామాన�
MLA Ravindra Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం ఉచారాల జర్పుల తండాకు చెందిన 60 కుటుంబాలు దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు మధిర గ్రామాలను పంచాయతీలుగా మార్చింది. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివ
Interview | నిస్వార్థ సేవతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజ ల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్. 2014వరకు మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నిత�
సీఎం కేసీఆర్ మా కుటుంబాలకు పెద్ద దిక్కులెక్క నిలుస్తున్నారు. ధూప దీప నైవేద్యం (డీడీఎన్) కింద వచ్చే నిధులను గతంలో రూ.2500 నుంచి రూ.ఆరు వేలకు, ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వా
‘కరువు కాటకాలతో తండ్లాడిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాం. ఇప్పటి వరకు 7వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేశాం. గడపగడపకూ సంక్షేమ పథకాలను అందించాం’ అని హుస్నాబాద్ ఎమ్మ�
‘ప్రతి పక్షాల కు అధికారం ఇస్తే వ్యవసాయ రంగాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తాయి. ఏమాత్రం ఆదమరిచినా 18శాతం పన్ను వేసే అవకాశం ఉంది’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట, నెక్కొండ మండ
ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్లు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మత రాజకీయాలకు చోటులేదని ఆమ
ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరుక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై తమ అసంతృప్