బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. బస్తీలో ఉండే పేదలను లంచాల కోసం పీల్చి పిప్పి చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
“పని ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా అమలు చేయడమే ఆయన లక్ష్యం..ప్రజా క్షేత్రంలో నిరంతర శ్రామికుడిగా సేవలందించే గొప్ప మనసు ఉన్న నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
తెలంగాణ సమాజం గత రెండు దశాబ్దాల్లో విభిన్న అనుభవాలను చవిచూచింది. తొలి దశాబ్దంలో కష్టాల కడలిలో ఈదగా.. మలి దశాబ్దంలో తెలంగాణ ప్రజల బతుకులు సమూలంగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలనలో ఫెయిల్ అయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు �
ఇటీవల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా నిజమైంది. బీఆర్ఎస్ వారియర్లు ఎక్కడా.. వనకాల్సిన, జనకాల్సిన అవసరం లేదని మీకోసం పని చేసేందుకు బీఆర్ఎస్ లీగల్ టీం ఉందని, ప్రభుత్వ కేసు
కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకు�
పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నారై విభాగం తలపెట్టిన డాలస్ సభపై సర్వత్రా ఆసక్తినెలకొన్నది. పార్టీ నేతలు, ఎన్నారై విభాగం నేతలు డాలస్ సభను తెలంగాణకు తలమానికంగా నిర్వహిస్తామని చెప్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రభు త్వం కేటాయించిన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి ఫొటో ఎందుకు పెట్టాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా �
ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్లాల్కు అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో మదన్లాల్ గుండెపోటుతో సోమవారం అర్ధరాత్రి మృ�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలకు అమెరికాలోని డాలస్ ముస్తాబవుతున్నది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డాలస్లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరగనున్న ఈ సంబురాలకు పా
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జమాల్ ఖాద్రి తండ్రి, లతీఫ్ సాహెబ్ దర్గా మూతవలి జనాబ్ రషీద్ అలీ ఈ రోజు ఉదయం మరణించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూప�
ప్రొటోకాల్ విషయంలో ఆది శ్రీనివాస్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉన్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రైతులకు అందజేసిన రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 3వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద రైతు మహాధర్నాను నిర్వహిస్తు�
స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ షొటో లేకుండా అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ నేతలు ప్రత్యక్ష దాడులు చేస్తామని ప్రెస్ మీట్ లు పెట్టి బెదిరిస్తున్నారని