Telangana Growth : తెలంగాణ ఆర్ధిక స్థితిగతుల గురించి కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రగతిపై 2023-24 సంవవ్సరంలో కాగ్ ఇచ్చిన నివేదికను చదివితే ఆంగ్ల మీడియాలు పనిగట్టుకొని చెబుతు
ఇల్లెందు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 150 కుటుంబాలు, ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, ని�
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. నలభై ఏళ్లలో జ�
ఆర్థిక అసమానతలు, శ్రమ దోపిడీలాంటి తీవ్రమైన సామాజిక సమస్యల్ని కవిత్వంలో చెప్పిన కవి అలిశెట్టి ప్రభాకర్ అని బీఆర్ఎస్ యూఎస్ఎ చైర్మన్ మహేష్ తన్నీరు పేర్కొన్నారు.ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సం
BRS : ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ గుర్రం విశాఖ్తో పాటు పలువురు వార్డ్ మెంబర్లు కేటీఆర్ (KTR) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో చేరారు.
చేనేత రుణ మాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణ మాఫీ, చేనేత సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర�
KTR | కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నా, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, బీజేపీ ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ ర�
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు.
2014కు ముందు రాష్ట్రం ఎట్లుండేనో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అట్లనే ఉందని, కాంగ్రెస్ పాలనతో జనం విసిగి పోయారని, ప్రజల మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీ
‘కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు పలుకుతున్నది. హకులను కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు తెచ్చింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ సరారు తీర్మానించాలి. ఈ విషయంలో సీఎం రేవంత్�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వనపర్తి మున్సిపాల్టీలోని 33 వార్డుల ముఖ్యనాయకులతో ఆ�