సేవ చేస్తూ, మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుకుడుతున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లివేణు యాదవ్ ఓటర్లను కోరారు. సోమళవారం 39వ డివిజన్ పరిధిలోని
ఈ నెల 11న జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ 8వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి చిన్నాబత్తిని జ్ఞానసుందరమ్మ జయప్రకాశ్ ఓ
గడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోల�
బీబీనగర్ మండలంలోని రావిపహడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మైలారం శంకరయ్య ఇటీవల మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుటుంబం ఆర్దిక పరిస్థితి బాగాలేదు. దీంతో బీబీనగర్ మండల..
నల్లగొండ పట్టణంలోని 41వ డివిజన్లో టీఎన్జీవో మాజీ నాయకుడు మామిడాల రమేశ్పై జరిగిన దాడికి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ 41వ డివిజన్ అభ్యర్థి కంచనపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు (కన్నారావు) స్పష�
మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అల్గునూర్ డివిజన్లో ఎన్నికల వేడి హీటెక్కింది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా తిష్టవేసి గెలుపు కోసం యత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివ�
గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్కు లొంగితే
Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవం�
Zaheerabad | మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.
ఏడేళ్ల కాలంలో ఎంపీ బండి సంజయ్ చొప్పదండి నియోజకవర్గానికి ఏడు కొత్తలు కూడా తేలేదని, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో రెండు పైసల పని కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆదివా రం చొప్పదండ�
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మరో ఘట్టానికి నేడు తెరపడనున్నది. వారం రోజుల నుంచి సాగుతున్న ప్రచార పర్వానికి మరికొద్ది గంటల్లోనే బ్రేక్పడనున్నది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్కు రెండ్రోజుల ముందు స�
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లింగాపూర్ తండాలో కౌన్సిలర్ అభ్యర్థి ముడావత్ నవీన్ తరుపున �
చేవెళ్ల మున్సిపల్ వార్డుల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకటో వార్డు నుంచి 11వ వార్డుల వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉదయం 6 గంటల నుంచే ప్రజల వద్దకు వెళ్లి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని వ