Minister Jagadish Reddy | దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన,
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ హ్యాట్రి�
MLA Ravindra Naik | ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయని దేవరకొండ రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం మూర్పునుతల గ్రామంలో రూ.80 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి ప
Minister Gangula | గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని..బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఢిల్లీ పాలకులు వద్దని..కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ర�
MLA BMallaiah Yadav | పనిచేసే వారికి అర్హతను బట్టి పదవులు లభిస్తాయి. బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గౌరవం లభిస్తుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ క్యాంపు కార్యాలయంలో మోతే మ�
Massive joining in BRS | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనూ ఉంది. తాజాగా జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం రావులపెంట గ్రామం నుంచి కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన వార్డు మెంబర్లతో సహా 200 మంది కార�
Mokkubadi Yatra | సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని.. మంత్రి జగదీష్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య మూడో సారి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తె
టికెట్ నాకే.. లేదు నాకంటే నాకు.. అంటూ కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రకటించుకుంటున్నారు. ఎన్నిక లు దగ్గరకొస్తున్న వేళ టికెట్ల కలవరం మొదలైంది. నాయకుల్లో సమన్వయం లోపించి వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ‘ఎవర�
నిన్నమొన్నటి వరకు ఏ దిక్కున చూసినా కరువే. బీడు వారిన భూములు.. ఆకాశం వైపు తలెత్తి దీనంగా చూసే రైతన్నలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుట్టూ చీకట్లు. తలలు వాల్చేసిన పంటలు.. ఎండిన చెరువులు. తన్నుకొచ్చే దుఃఖం. .. పదేండ్�
అభివృద్ధికి చిరునామాగా నిజామాబాద్ నగరం నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. 19వ డివిజన్ గంగస్థాన్-1లో రూ. కోటీ 50 లక్షలు, 42వ డివిజన్�
బీఆర్ఎస్ మాజీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది.
వినాయక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జడ్చర్లలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ వేడుకలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గుండ�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన హుస్సేన్ షరీఫ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండేవాడు. అతడు కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. భార్య హసీనా ఇంటి వద్దే బట్టలు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోష�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నార
మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లి నుంచి పాలకొండ బైపాస్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.