ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, ప్రజాపాలన అంటూ ఎగవేతల పాలన కొన సాగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ సీనియర్ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన రైతుల బాగు కోసమేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్ర�
దిగులు.. తరాలను తరిమిన దిగులును జయించిన గాయాల హృదయాలన్నీ గుమిగూడి సామూహిక గెలుపు గేయాన్ని ఆలపించడం ఎంత చారిత్రక సన్నివేశం? ఓడి.. ఓడి.. పడి.. పడి.. సకల శక్తులతో తలపడి చివరికి నిలబడ్డ వారంతా ఏకమై మన తెలంగాణను గా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, విద్యార్థుకు నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన వసతులను కల్పించారు.దీంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగి ప్రవేశాలకు డిమాండ్ ఏర్
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, డీఎల్ఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ దాసరి లవలేశ్ అన్నారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
రాబోయే రోజులు బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్నాయని, ఆందోళన చెందవద్దని రైతులకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ భరోసానిచ్చారు. మళ్లీ తప్పకుండా కేసీఆర్ అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్య పడొద్దని చెప్పారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది.. కాంగ్రెస్ సర్కార్లో రైతు బంధు లేదు.... రుణమాఫీ లేదు... కేసీఆర్ ను ఏమైనా అంటే పురుగుల పడి చస్తారంటూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సంఘ ఎర్రన్న, సామ గంగారె
తుర్కపల్లి మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించిన స్థలంలో ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసి కాలుష్య రహిత పరిశమ్రలు ఏర్పాటు �
శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుంటారా లేక పనులను పూర్తి చేస్తారా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణాధ్యక్షుడు పాపట్ల నరహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాల్వప
కష్టపడ్డప్పుడే కలలు సాకారమవుతాయని, ఇందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులన�
భారతదేశంలోని యువత మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నది.. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి.. అని అమెరికాలోని ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�