Municipal Elections | muమున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకొంటున్నా.. బీఆర్ఎస్ వైపే మొగ్గు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Mancherial | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంద వేణుగోపాల్పై ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు
Ponguleti Srinivasa Reddy | కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేసినా తన ఇలాకాలో ఎదురుగాలి వీస్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రలోభాల పర్వానికి దిగారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అభివృద్ధికి, సంక్షేమానికి తార్కాణం. తప్పుడు వాగ్దానాలతో, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేళ్లుగా సాగిస్తున్న పాలన నమ్మక ద్రోహానికి నిలువెత్�
‘సీఎం సొంత జిల్లాలో సామాన్యులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి మహబూబ్నగర్లో లేదు.. పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు’.. అని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్
రెండేళ్లయిన రూ.2500 ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని.. పోలీసులు కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్�
అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరించి, అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని బోథ్ ఎమ్మెల్యే, నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార
‘కాంగ్రెస్ పాలనలో రెండున్నరేండ్లలో మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. మున్సిపాలిటీలకు ఒక్క అవార్డు కూడా రాలేదు. మున్సిపాలిటీల్లోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భా�
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరోసారి ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా కనిపిస్తున్నది. పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని దూరంగా అనిపించే ర�
మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఎన్నికల కోడఖ ప్రకారం సోమవారం సాయంత్రం ప్రచారానికి గడువు ముగిసిన�
‘ఎన్నికల సమయంలో అన్ని శాఖల అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాలి. కానీ పాలమూరులో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పోలీసు అధికారులే మొత్తం నడిపిస్తున్నారు. వారే అన్ని శాఖల పనులు చేస్తున్నారు. కొం�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్కుమార్, బొమ్మెర రామ్మూర్తి, సుర్వి యాదయ్యగౌడ్, లీగల్ సెల్ �
Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) తుంగలో తొక్కుతోందని భారత రాష్ట్ర సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. డాక్టర్ కురువ విజయ్ కుమార్ నేతృత్వం�
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకుడు, కుంచమర్తి గ్రామ మాజీ సర్పంచ్ మన్నె లక్ష్మీనర్సయ్య యాదవ్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటక�