బీసీ బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి. ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా సకల వసతులతో ఏర్పాటు చేసిన గురుకులాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేసుకోవాలి’ అని మంత్రి గంగుల కమలాకర్ సూచ
బంజారాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టింది. బంజారాలు (గిరిజనులు) ఎన్నో ఏండ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నా.. గత ప్రభుత్వలు వారికి హక్కులు కలిపించలేదు.
మంథని నియోజకవర్గంలో ప్రతిపక్షాల అసత్యాలు, విష ప్రచారాలను తిప్పికొట్టాలని, అభివృద్ధే ధ్యేయంగా పని చేసే బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ప్రజలకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షే�
Minister Vemula | డ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రోజురోజుకి మద్దతుల వెల్లువ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వెంటే మేమంటూ సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. బాల్కొండ న
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం దేవునిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ధరావత్ తండా, బానోతు తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ �
Hyderabad | అర్హులైన పేదవారికి డబుల్ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి బల్దియా ఏర్పాట్లు చేయగా... పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మ
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధ�
Women's Reservation Bill | చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపటం సంతోషంగా ఉన్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్త�
శివుని జటాజూటం నుంచి దూకే గంగా ప్రవాహంలా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు పాలమూరు భూముల వైపు పరుగులు తీసే అద్భుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పురాణ పురుషుడైన భగీరథుడిని �
Women's Reservation Bill | ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా ప్రజల ఎజెండాను చర్చించాలి కాని పాలకుల ఎజెండాను కాదు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ దేశ �
గూడులేని ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంల
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ర�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్పీకర్ వెంటే నడుస్తామని నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం ఘన్పూర్కు