Greater Hyderabad | రాష్ట్రమంతా ఒక లెక్క! గ్రేటర్లో మరో లెక్క. అసెంబ్లీ ఎన్నికల దంగల్ మొదలు కాకముందే గ్రేటర్ హైదరాబాద్ రాజకీయ ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. కారు జోరు చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబే�
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో చేరికల జోరు కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్(BRS)లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన 2 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల�
MLA Sunithamahender Reddy | తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలి తీసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేయలేదు. కేసీఆర్ పోరాటం, అమరుల బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్
Rajanna Siricilla | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా చంద
కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింద
సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లలో (Sircilla) పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో జరుగనున్న యువ ఆత్మీ�
Telangana | ప్రతి పథకం ఒక చరిత్ర.. ప్రతి అడుగు ఒక విప్లవం.. ప్రతి నిర్ణయం ఒక సంచలనం.. దేశం అసాధ్యం అనుకొన్న ప్రతి పనినీ తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్ల్లలో నిజం చేసి చూపించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం అభివృద్ధికి ప్రధా�
Banoth Haripriya | అనాథ పిల్లలపాలిట అమ్మలా ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పలువురి మన్ననలు పొందుతున్నారు. మరో మదర్ థెరిసాలా సేవలందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తానై అక్కున చేర్చుకుని విద్యా�
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు, ఇతర నగదు బదిలీ పథకాలను ఆపేయాలని భారత ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం పట్ల కర్షకలోకం కన్నెర్రజేసింది.
తెలంగాణలో రాహుల్గాంధీకి రైతన్నలకు మధ్యనే ఎన్నికలు జరుగబోతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ను కోరడం హాస్యాస్పదమని అ
ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్కు కర్ణాటక నుంచి, బీజేపీకి ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయన�
రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నదని, రైతులపై పగబట్టిన కాంగ్రెస్కు రైతులు పొగబెట్టడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్