సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కమల్కోట్, జమ్లానాయక్ తండాలకు చెందిన 70 మంది యువకులు మంత్రి సమక్షంలో బ�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని కమ్మ సంఘానికి చెం�
మహేశ్వరం నియోజక వర్గంలో బీజేపీకి గడ్డు కాలం తప్పదని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
పుట్టినోళ్లే కాదంటే ఆ ముసలోళ్లకు పెద్దకొడుకైండు. అడుగు వేయలేని అభాగ్యులకు ఆసరాగా నిలిచిండు. కట్టుకున్నోడి కాలం చెడితే పెద్ద అన్న లెక్క అక్కున్న చేర్చుకున్నడు. రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతుకీడుస్తున్న
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి గడపకూ అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుక్కుగ�
సికింద్రాబాద్, బోయిన్పల్లికి చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని..సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్యతోనే సాధ్యమని గుర్తించి విద్యాసంస్థలు నిర్వహిస్తున్న�
Jadcherla | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జడ్చర్లలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జడ్చర్ల గులాబీవనంగా మారింది. సీఎం కే�
Ragidi Lakshmareddy | ప్పల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. ఉప్పల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తనకు గౌరవంలేని �
MLA Kranthi Kiran | రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చోటులేదని మరో సారి బీఆర్ఎస్ విజయం సాధించడ ఖాయమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran) అన్నారు. బుధవారం చౌటకూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ , బీఎస్పీ పార్టీల నా
జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి(Patel Prabhakar Reddy)తో పాటు గద్వాల్ మండల పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్�
BJP | ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, మ్యానిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ.. సెంచరీ కొట్టేదిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.
Kamareddy | కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెనుకాడుతున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ను ఎదుర్కోవడం తన వల్ల కాదని ఆయన పార్టీ అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటు
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) నూతన అధ్యక్షుడ్ని ఈ నెల 19న ఎన్నుకోనున్నారు. గురువారం టీఎన్జీవో కేంద్రం సంఘం కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరుగనున్నది.
పచ్చటి పల్లెటూళ్లో పంచాయితీలు పెట్టే భూతగాదాలను నివారించేందుకే ధరణిని అమలు చేస్తున్నామని అందువల్లే గ్రామాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రానున్న శాసనసభ ఎన్నికల్లో మం త్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మండలంలోని వడ్యాట్ గ్రామంలోని గంగపుత్ర సంఘానికి చెందిన 24 కుటుంబాలు మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి.