వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్లో బుధవారం స్థానిక నాయకుడు పాలడుగు పాపారా�
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గం భావిస్తున్నది. గత రెండు పర్యాయాలు విజయవంతంగా పూర్తి చేసుకొని కొత్తగా ఏర్పడిన రాష్
మహేశ్వరం నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ కావడం ఖాయమని విద్యాశాఖ మంత్రి పీ. సబితాఇంద్రారెడ్డి జోష్యం చెప్పారు. జల్పల్లి మున్సిపాలిటీ, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్
వికారాబాద్లో చెల్లని నోటు ఇక్కడ చెల్లుతుందా అని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని సిద్ధ్దాపూర్ తండా, సేడియగుట్ట తండా, గొటిగార్పల్లి, బడంపేట, పర్సపల్లి, ఖ�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పెద్ద కొడుకుకంటే ఎక్కువ. సొంతగా పుట్టినోళ్లే ఈ కాలంలో పట్టించుకుంటలేరు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్తో సంతోషంగా బతుకుతున్నా. నాకు ఎవరు చెప్పే అవసరం లేదు. కారు గుర్తుకే ఓటేస్తా’ అ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఏ యాత్ర చేపట్టినా.. అది మధ్యలోనే ఆగింది తప్ప కొసెల్లలేదని, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేళ చేస్తున్న బస్సుయాత్ర కూడా తుస్సుమంటదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్�
ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించడంతో పాటు కాలనీలను ఆదర్శవంతగా తీర్చిదిద్దిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కాంగ్రేస్ పార్టీ జీడిమెట్ల
రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివి మాట్లాడే కంటే.. అభివృద్ధిని చూసి వాస్తవాలు మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పల
సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని వంద జన్మలెత్తినా సాధించలేరని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చురక అంటించారు.
తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల�
తెలంగాణ యువజన సం ఘాల నేత, ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీశ్రావుతో ఆయన గురువార�
అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రచారం జోరుగా సాగుతోంది. బస్తీల్లో జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు ఎదురేగి బొట్టుపెట్టి.. హారతి పట్టి ఘనంగా స్వాగతం పలుకుతున్�
మైనంపల్లి దెబ్బతో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని క్యాడర్ అంతా బీఆర్ఎస్ గూటికి చేరుతున్నది. చిన్నశంకరంపేట మండలానికి చెందిన నలుగురు ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు �
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం మండలంలోని గొరిట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు క్లస్టర్ ఇన్చార్జ్జి, ఎ�