రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్న బీఆర్ఎస్తో పోటీపడడం ఏ పార్టీకీ సాధ్యం కాదని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష నేతలు గులాబీ కండువాలు కప్పుకుంటున్నారని వరంగల్ తూర�
బీఆర్ఎస్తోనే ప్రజాసంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని కాచనపల్లి, నామాలపాడు, కొత్తపేట, సింగారంలో ఎ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం నల్లమల నియోజకవర్గం అచ్చంపేటకు రానున్నారు. ఇక్కడి నుంచే కందనూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ�
పాలేరును పాలించుకునే దమ్ము, సత్తా ఇక్కడి ప్రజలకు ఉన్నదని, పరాయి వాళ్ల పాలన పాలేరు నియోజకవర్గ ప్రజలకు అవసరం లేదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలిశెట్టిగూడెంలో..
మునుగోడు అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మునుగోడు కేంద్రంగా గురువారం జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన నిజామాబాద్ రూరల్లో గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా త్రిముఖ పోటీ కొనసాగనున్నది. బీఆర్ఎస్ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బాజిరెడ
తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ సీఎం కేసీఆరే గెలవాలని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేసీఆర్కు తప్పా మరో నా�
Dasoju Sravan | కాంగ్రెస్ రైతు, పేదల వ్యతిరేక పార్టీ అని, దాని కర్కశ వైఖరి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఎన్నికల కమిషన్కు రాసిన లేఖతో స్పష్టమైందని బీఆర్ఎస్ సీనియర్ దాసోజు శ్రవణ్ వి�
కాంగ్రెస్ పార్టీ కరోనా కన్నా ప్రమాదకరమని, ఈ విషయాన్ని తెలంగాణ రైతన్నలు గమనించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మేడిపల్లి ఎస్వీఎం గ్రాండ్లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర
Wanaparthy | జిల్లా కేంద్రంగా మారడంతో వనపర్తి దశ తిరిగింది. ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మినీలిఫ్ట్లు, కాల్వలతో సాగునీటి రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. 62 కోట్లతో 25 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్ నిర్మించార�
బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు.
పద్మారావునగర్లోని హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బస్తీవాసుల చిరకాల వాంఛ అయిన బొడ్రాయి ఏర్పాటుతో బస్తీలో పండుగ వాతావ�