క్రీడా పోటీ లు ఉత్సాహంతో పాటు పోరాట స్ఫూర్తినిస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు అన్నారు. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రీమియర్ �
కోరుట్ల మున్సిపాలిటీలో పారిశుధ్య వాహన డ్రైవర్లకు పాత పద్ధతిలోనే విధులు కేటాయించాలని బీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ పహీం పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీందర్ కు �
బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం చేసిన నీటి యజ్ఞంలో భాగంగా చేపట్టిన చెక్డ్యాం జలకల సంతరించుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులకు మేలుకొలుపు కార్యక్రమంగా చెక్డ్యాంలో ఈతను తీసుకున్నట్లు బీఆ
‘ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి.. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించడం లేదు. ప్రొటోకాల్ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం �
మనసున్న మహారాజు కేసీఆర్ అని, ఉద్యమకారుడికి ఏ మాత్రం కష్టం వచ్చినా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని అండగా ఉండాలని తనకు సూచించారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.
పేద విద్యార్థుల ప్రాణాలంటే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ చౌక్లో భైఠాయ�
బీఆర్ఎస్ నాయకుల పై పెట్టే కుట్ర కేసులను అడ్డుకుంటామని, అక్రమ కేసులు బనాయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ లీగల్ సెల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులను హె
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మహదేవోజు విష్ణుమూర్తి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలోని విష్ణుమూర్తి న
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని ఏనాడూ సమీక్ష న
గత ప్రభుత్వాల హయాంలో అణిచివేతకు గురైన మెదక్ జిల్లాను అనేక పథకాలతో అభివృద్ధి పరిచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు ర్యాకల హేమలతా శేఖర్గౌడ్ అన్నారు.
క్యాన్సర్ వ్యాధి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో గుంతల రోడ్లు, గుడ్డి దీపాలు ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడ�
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని సైటైర్లు వేశారు. సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలన�
బీఆర్ఎస్ పడిగెల అనిల్ కుమార్ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సిం గ రావు శుక్రవారం పరామర్శించారు. తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పడిగల రాజు సోదరుడు పడిగల అనిల్ కుమార్ దవాఖాన లో మృతి �
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బ�