దుబ్బాక, జూన్20 : దుబ్బాకకు తొలిసారిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)కి నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార
రెవెన్యూ సదస్సులో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఈ మేరకు జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేటతండాలో
పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యనందించే సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకానికి నేటి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తోందని, ప్రజలు వారి మాటలు, ఎత్తులు నమ్మే పరిస్థితిలో లేరని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమ�
బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, మహిళలు బోనకల్లు పోలీస్స్టేషన్ను ఆశ్రయించి వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని గురువా�
ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు పెద్దదిక్కు.. ప్రస్తుతం సీనియర్ మంత్రి.. ఉన్న మంత్రుల్లో కాస్త ఉత్తముడని, అధిష్ఠానానికి సన్నిహితుడని కాంగ్రెస్ వర్గాల్లో పేరున్నది. కానీ..ముఖ్యనేత రాజకీయ ఉచ్చు
కాంగ్రెస్ నాయకుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, బాధితులు ఖమ్మం జిల్లా బోనకల్లు పోలీస్స్టేషన్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీఆర్ఎస్�
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కొందరు పనికట్టుకకొని ఆయనపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ యువ నాయకులు నాగిడి మధుసూదన్ రెడ్డి ఆరోపిం�
కాంగ్రెస్ నాయకుల దాడుల నుండి రక్షించాల్సిందిగా కోరుతూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ కార్యకర్తలు, పలువురు మహిళలు బోనకల్లు పోలీసులను గురువారం ఆశ్రయించారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తానని కుప్పగండ్ల మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నేత జిల్లా నాయకుడు మొక్తాల శేఖర్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించి
బనకచర్ల ప్రాజెక్టు అక్రమం, అన్యాయమని, ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ నిర్దంద్వంగా వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఉపనేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
కృష్ణా-గోదావరి అనుసంధానానికి సంబంధించి సీఎం రేవంత్ వాస్తవాలను వక్రీకరించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదింపులు లేకుండా కృష్ణా-గోదావరి అనుసంధానానికి ముందుకెళ�
‘నేనేం చేయలేను... మీరు బీఆర్ఎస్ వాళ్లను కలవండి’ ఇవీ బీఆర్ఎస్లో గెలిచి, కాంగ్రెస్లో చేరిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎనికెపల్లి రైతులతో చేసిన వ్యాఖ్యలు.
వేములవాడలో జరుగుతున్నది ప్రధాన రహదారి విస్తరణా..? పరాయి దేశస్తులపై యుద్ధమా..? అని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. ఇక్కడ విస్తరణను చూస్తే పరాయి దేశంపై యుద్ధం చేస