‘రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్ల డిమాండ్కు విశాల మద్దతు ఉన్నది.. అగ్రకులాల (ఓసీ) వారు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.. రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్యా, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ల అమలుకు కొందరు ఓసీ నా
: ‘గతంలో చాలాసార్లు చెప్పిన... ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించిన, ఇప్పుడు మళ్లీ చెప్తున్న.. నీళ్లు ఎలా ఇవ్వాలో కేసీఆర్ను అడిగి తెలుసుకో.. లేదంటే ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించు.. మ
రేవంత్ పాలనను గాలికొదిలి బీఆర్ఎస్, కేసీఆర్ను ఆయన కుటుంబంపై విమర్శలతోనే కాలం గడుపుతున్నాడు తప్ప, ప్రజలను, అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించే సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరు
బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. విధ్వంసమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతున్నది.
సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కార్మిక పారిశ్రామిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన
బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ పార్టీ జెండాలు ఎగరాలని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త నాయకులు అంకితభావంతో పనిచేయాలని క్లస్టర్ ఇంచార్జిలు సూచించారు. మండలంలోని ఇటికలపల్లి, రామచంద్రపురం గ్రామాల�
సీఎం రేవంత్రెడ్డి పాలనను గాలికి వదిలి, విమర్శలతోనే కాలం వెల్లదీస్తున్నడని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సీఎంగా బాధ్యత
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని పదేపదే చెబుతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో మాత్రం కక్షసాధింపు పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావ�
రైతులకు అన్యాయం చేస్తే సహించబోమని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి అన్నారు. కొన్నేండ్లుగా సాగుచేసుకుని జీవిస్తున్న భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని గోశాలకు ఇవ్వాలని ప్రభు