కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్కు చరమగీతం పాడేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే వేదికలు కానున్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై ప్రజల పక్షాన సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్పై ఇదివరకే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమ�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, క
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు భరోసా పేరుతో రైతులను ఎరవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కార్యకర్తా స్థానిక సమరానికి సిద్ధం కావాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథని రాజగృహలో నియోజకవర్గంలోని ఆయా మండ�
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల లేమితో పాటు �
మండలానికి మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి డిమాండ్ చేశారు. మల్లాపురం గ్రామంలోని సర్వే నంబర్ 64లో రూ.183 కోట్లతో శ్రీలక్ష్మీనరసింహస్వా�
బీఆర్ఎస్తోనే ప్రజలకు సంక్షేమమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిస�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి నివాసానికి చే
తోడేలు కాషాయం కట్టినట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు కాంగ్రెస్ తెరదీసింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, రాజకీయ కక్ష సాధింపులతో �
‘చేయి చేయి కలుపుదాం.. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలుద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం పిలుపునిచ్చారు. సత్యవేద్ అనే తొమ్మిది నెలల చి
అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే మీడియా నిలదీయాలి. ‘ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చారు, ఎందుకు అమలు చేయడం లేదు’ అని ప్రశ్నించాలి.
అమలు కాని హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పాలన చరిత్రలోనే అట్టర్ప్లాప్గా నిలిచిందని, తెలంగాణలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా చేశారని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎ�