CM KCR | ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టున్నది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీరు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి లిస్టులో, రెండో లిస్టులోనూ ఆయనకు చోటే దక్కలేదు.
ఇవన్నీ అట్లుంటే, నిన్నగాక మొన్న ఏర్పడిన, పట్టుమని పదేండ్ల వయసు లేని, జనాభాలో 12వ స్థానంలో, విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్.
బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులందరూ కలిసి రావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్తో కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సమయంలో మరింత చురుగ్�
పెద్దపల్లి గడ్డ..గులాబీ పార్టీ అడ్డా అని..మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని పెద్దపల్లి ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మోరిలో వేస�
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజక ఇన్చార్జి గడ్డం నాగరాజు కమలాన్ని వీడి త్వరలో కారెక్కనున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ
భారతీయ జన తా పార్టీ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది.. నమ్మివచ్చిన విద్యార్థి నాయకులను నడిరోడ్డుపై వదిలేసింది.. అని ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని వైశ్యభవన్లో ఏ
తెలంగాణ ద్రోహుల చేతిలో కాంగ్రెస్ ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఆ పార్టీని బొందపెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
కమ్మ సామాజిక వర్గంతో తనకు విడదీయలేని అనుబంధం ఉన్నదని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కమ్మ కులస్థులు 30 ఏండ్లుగా తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. బ
యాభై ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ ఎన్నో ఉన్నత పదవులు కట్టబెట్టి తగిన గౌరవం కల్పించారని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
పేదలకు అండా గులాబీ జెండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలో పార్టీ కార్యాలయాన�
తమకు ఏ పార్టీతోనూ జట్టులేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టుడు ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆమె ధీమా వ్యక్తంచేశ�