బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మూడోసారి పార్టీని గెలిపిస్తాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత, 2వ వార్డ
ప్రతిపక్షాలవి చిల్లర వేషాలని, వారు చివరి వరకు నిలబడరని, మధ్యలోనే పారిపోతారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టణంలోని సర్వాపురంలో 4, 5, 6, 16వ వార్డుల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశ�
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు రైతుల స్థితిగతులనే మార్చాయని అన�
CM KCR | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆదివారం సాయంత్రం ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.. సాగుకు కరెంటు విషయంలో డీకే చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశా
CM KCR | ఎమ్మెల్యే గొంగిడి సునీత తన బిడ్డ అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె తన ముందు పెట్టిన డిమాండ్లు అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అలేరులో కరువు తాండవం చేసిందని, రైతులు బోర్లు వేసి నీళ్లు పడక, నీళ్లు పడినా కరెంటు లేక ఎన్నో గోసలు పడ్డరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప�
Sukhender Reddy | తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి చెందింది. అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Sukhender Reddy )అన్నారు. ఆదివారం కొ�
CM KCR | ఎన్నికలు వచ్చినప్పుడు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేస్తేనే ప్రజలు గెలుస్తరని, లేకపోతే ప్రజలు ఓడిపోతరని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగుతుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్న�
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూ
Minister Niranjan Reddy | రాజనగరం చెరువు పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన సుందరీకరణ పనులు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. రాజనగరానికి చెందిన 30 మంది, అదేవిధంగా ఖిల్లా ఘనపురం పర్వతపూర్ గ�
Telangana | అరవై ఏండ్లుగా తెలంగాణ అణచివేతకు కారణమైనవాళ్లు, వారికి వత్తాసు పలికినవాళ్లు ఆ గట్టునున్నారు. తెలంగాణను సాధించి, దశాబ్దాలుగా వివక్షకు గురైన ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం కోసం అనుక్షణం తపించే గుండె ఈ �
MLA Chirumurthy | సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర
మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (Erra Shekar) కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర
Minister Srinivas Goud | పార్టీ నాయకులు, కార్యకర్తలు గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలని..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా