Mancherial | మంచిర్యాల నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో 9,406 అభివృద్ధి పనులను చేపట్టారు. వన్టౌన్, టూటౌన్ మధ్య రూ. 8 కోట్లు వెచ్చించి రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించారు. రూ.34 కోట్లతో 4వ కడెం డిస్ట్రిబ్యూటరీ కాల్వ లైనిం
బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ (Congress) పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చె�
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.
అరవై ఏండ్లపాటు తెలంగాణను (Telangana) ముంచిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణవేసి.. ఎంతో మందిని పొట్టపెట్టుకున్న కాంగ్రెస్పై (Congress) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
CM KCR | ఎండిన డొక్కలతో, అరిగిన బొక్కలతో దశాబ్దాల పాటు దుర్భర జీవితాలు అనుభవించారు చేనేత కార్మికులు. అగ్గిపెట్టెలో చీరను ఇమడ్చగల కళ సొంతమైనా... నాటి పాలకుల నిర్లక్ష్యం సాలెల మగ్గం సడుగులు ఇరిగేలా చేసింది. చేసే�
Bhatti Vikramarka | ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడిందంతా అవుతున్నది. ఆయన అనుమానమే నిజం అయ్యే ప్రమాదం వచ్చిపడింది. మూడేండ్లపాటు అష్టకష్టాలు పడి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ రెవెన్యూ సంస్కరణలను మొత్తం తుడ�
Congress Manifesto | తిమ్మిని బమ్మిచేసి.. ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి రావాలనే దురాశ తప్ప.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో గుప్పించిన హామీల అమలు ఎలా సాధ్యమన్న ఆలోచన ఆ పార్�
Dharani | ‘ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాం’ అంటూ కాంగ్రెస్ పార్టీ గప్పాలు కొట్టడంతో భూ రికార్డుల నిర్వహణ, ఇతర అంశాలపై భారీ స్థాయిలో ప్రకటన ఏదైనా వస్తుందని, నూతన విధివిధానాలను ప్రకటిస్తారేమోనని ప్రజలు భావించా�
మరో హైటెక్సిటీగా తుక్కుగూడ దినదినం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్ర�
ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేసిందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన రాం�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికుర్దు గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకొని ఓ హోటల్ వద్ద ఛాయ్ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అందోల్ ఎమ్మెల్యే క్రాంత
బీఆర్ఎస్ పార్టీ మెదక్, నర్సాపూర్లో నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అంచనాకు మించి ప్రజలు భారీగా తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. బస్సులు, ట్రాక�
కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు మార్చినా అది ప్రజల దృష్టిలో 420 మ్యానిఫెస్టోనే తప్ప మరోటి కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయా సంఘాలు, మహిళలు, యువకులు
‘నీదేం పార్టీ.. ఇక్కడికొచ్చి సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ను విమర్శిస్తున్నావ్? నీకు వారి గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ఓ గిరిజన మహిళ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నిలదీసింద�