తమతోపాటు పార్టీ మారనందుకు కక్ష పెంచుకుని ఓ ముస్లిం కుటుంబాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ దంపతులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఉద్యోగం ఊడగొట్టించడంతోపాటు ఇంటిపైకి భౌతికదాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొం�
గోదావరి నీటితో పరవళ్లు తొక్కినట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ప్రజా ఆశీర్వాద సభ వైపు పరుగులు తీశారు. ఉవ్వెత్తున తరలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం నిండిపోయింది. యువత కేరింతలు.. నినాదాలు, బీఆర్ఎస్ �
కొల్చారం మండలంలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవారం రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రజలు, మహిళలు డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో జన న�
‘ఎన్నికలు అనంగనే వచ్చే టూరిస్టులు కావాల్నా.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే పెద్ది సుదర్శన్రెడ్డి కావాల్నా ఆలోచించాలె’ అని నర్సంపేట ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. పట్టణ శివారు సర్వాపురంల�
దారులన్నీ నర్సంపేటలోని సీఎం కేసీఆర్ సభకే వెళ్లాయి. పట్టణ శివారులోని సర్వాపురంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ట్రాక్టర్లు, ఆ�
పేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. చేగుంట మండలపరిధిలోని ఉల్లి తిమ్మాయిప
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 17న జమ్మికుంటకు రానున్నారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పా�
అధినేత, సీఎం కేసీఆర్కు నర్సంపేట నీరా‘జనం’ పట్టింది. ఎమ్మెల్యే, నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ శివారులోని సర్వాపురంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి జరిగిందని, గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో పరకాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీప�
తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి బీఆర్ఎస్ విజయావకాశాలపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విశ్లేషణలు, సర్వేలు అన్నీ, ఇన్నీ కావు. ఎవరికి వారు కంప్యూటర్ ముందు కూర్చొని తమ మనసులోని భావం, తాము �
జనసందోహంతో నర్సంపేట నాట్యమాడగా.. భద్రాచలం దద్దరిల్లింది. పినపాక గులాబీమయమైంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గులాబీ జాతర సాగింది.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తొంభై శాతం హామీలు పూర్తయ్యాయి. మిగిలిన హామీలు దశలవారీగా పూర్తి కానున్నాయి. అవినీతికి తావులేకుండా కేసీఆర్ ఆలోచనా విధానాలతో అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో �