గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి, మాదన్నపేట, భోజ్యానాయక్తండా, భాంజీప
కాంగ్రెస్కు ఓటు వేసి ఆగం కావొద్దని, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నా 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల�
మడికొండలో డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. గ్రేటర్ 46, 64వ డివిజన్లలో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మడికొండలోని అంబేద్కర్ విగ్రహాని�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని మహేశ్వరం అభ్యర్థి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గులాబీ జెండాకు ప్రజలు అండగా ఉంటున్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో రెండు, మూడు అందుతున్నట్లు వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ కుమార్పల్లి �
ఇటీవల కొడంగల్లో మంత్రి కేటీఆర్ రోడ్షోకు వచ్చిన జనాలను చూసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే కిరాయి గూండాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని భూగర్భ, గ�
కొంతమంది మిత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ను గమ్మత్తుగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రజలను కలిసే అవకాశం ఇవ్వరు. ఎవ్వరికీ అందుబాటులో ఉండరు అని, అలాగే కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉం�
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను నమ్మి వారిని గెలిపిస్తే తెలంగాణలో ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంటు రాకుండా పోతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొల్లంపల్లిలో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ �
తెలంగాణలో అధికారంలోకి రావడమే ఏకైక ధ్యేయంగా ప్రతిపక్షాల అధికార ఆరాటం ఎక్కువైంది. తాము ఏం చేశామో చెప్పుకోకుండా, రేపటి భవిష్యత్తులో తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తామో స్పష్టత లేకుండా ఆర్భాట ప్రచారాలు చేస్తు
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బుధవారం నాటికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 మంది బరిలో నిలిచా
అభివృద్ధే తమ అభిమతమని.. డెవలప్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, హన్వాడలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భం�