నాటి రికార్డుల్లో ఉన్న 31కాలమ్స్తోనే అష్ట కష్టాలు పడ్డం. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో ఆ ఇబ్బందులు తప్పినయ్.. ధరణి ఎత్తేసి అదే రికార్డులు తీసుకొస్తే నిత్యం అన్నదమ్ములతో పాటు ఇరుగు పొరుగు వారితో కూడా
విశాలాంధ్ర పేరుతో తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణను ప్రాణం తీసిందే కాంగ్రెస్. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన 4 వేల మందిని భారతీయ సైన్యం పేరుతో చంపించింది కూడా కాంగ్రె
వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యత కల్పిస్తుంటే.. రైతు వ్యతిరేక పార్టీ అధికారంలోకి వచ్చినంక రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెప్తుండటం సిగ్గుచేటు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిర్మల్ నియోజకవర్గం ప్రగతి పథం లో వేగంగా దూసుకెళ్తున్నది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక కృషితో నిర్మల్ ప్రగతిలో ముందు న్నది.
ఈ ఎన్నికల్లో ఒక దృశ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ స్థానిక నాయకత్వం ఒకవైపు, జాతీయ పార్టీల నాయకుల దండు ఒకవైపు. ఇక్కడ తెలంగాణ స్థానిక నాయకత్వమంటే తెలంగాణ ఆత్మను ఆవాహనం చేసుకొని తెలంగాణ వాదాన్ని భ
తెలంగాణ రాక ముందు.. కరెంట్ కోతలు, సాగు నీరుకు తీవ్రమైన కరువు ఉండేది. భూములు బీడుగా ఉండి.. సాగుపై ఆధారపడిన రైతులు, కూలీలు, వ్యవసాయాధారిత పనులు చేసే వారికి పని దొరుకక వలస వెళ్లేవారు. దినదిన గండంగా బతికేది.
గురువారం జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గం మద్దతును ప్రకటించింది. తమ సామాజికవర్గం అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ సర్కారును యాది పెట్టుకుంటామని, సీఎం కేసీఆ�
నాటి పాలనలో కుదేలైన ఎవుసాన్ని పండుగలా చేసి, రైతును వెన్నుదన్నుగా నిలిచింది రైతుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆరేనని కర్షకులు కొనియాడుతున్నారు. పదేండ్లలోనే 24గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు ఇచ్చి ఆసరా అయ్యారని,
ఎన్నికల్లో ఒకే ఒక్క అవకాశమివ్వండి... అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత
డెభ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతంలో అన్ని రాష్ర్టాల ఎన్నికల చరిత్రలో ప్రతిసారి తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఎన్నికల ఎజెండాలుగా సాంప్రదాయంలా వస్తున్నాయి. ప్రస్తుత 5 రాష్ర్టాల ఎన్నికల్లోనూ తెలంగాణ మినహా
‘ప్రజలే నా బలం.. బలగం. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపిస్తే చివరి శ్వాస వరకు ప్రజా సేవ చేస్తా. చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన�
‘బండి సంజయ్.. నీవు నీతి, ధర్మం పాటించే వ్యక్తివే అయితే ఈ ఎన్నికల్లో మందు, డబ్బులు పంచలేదని నీవు న మ్మే భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమా ణం చేస్తావా..? ఇద్దరం తడి బట్టలతో ఇద్దరం వెళ్దాం.. వచ్చే దమ్మున్నదా..?’ అంటూ �
ఖానాపూర్ నియోజక వర్గం గడిచిన పదేళ్ల కాలంలో అత్యంత అభివృద్ధి సాధించింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే పరిపాలన పరంగా అనేక సౌకర్యాలను ప్రభుత్వ�