కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిందని, ఆ పార్టీని మళ్లీ నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బొడ్డుచింతలపల్లి, వంచన�
డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తుల నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ను కలిసి ఆయనకు ఎన్నికల్�
మహారాష్ట్రలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు గంజి జగన్బాబు కోరారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడ
Minister Mallareddy | కుల వృత్తులను ప్రోత్సహించి ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిర, వైరా, డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. డోర్నకల్ సభలో మాట్లాడుతూ.. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు గిరిజనులను పట్టించుకోలేద�
CM KCR | కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాగు నీటిపై పన్నులు వసూలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నీళ్లపై పన్నులను రద్దు చేసిందని, దేశంలో నీటి తీరువా వసూలు చేయనిది ఒక్క తెలంగాణ రాష్ట్రం�
Support for BRS | ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి ( Sudeer Reddy) కి పద్మశాలీ సంఘం సంపూర్ణ మద్దతు (Support) ప్రకటించింది.
CM KCR | ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని, ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావాలెనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం డోర్నకల్లో జరిగిన ప్రజా ఆశీర్వ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు మరింత పెరిగింది. ఇప్పటికే దాదాపు 70 సభల్లో మాట్లాడిన ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం మధిరలో జరిగ�
CM KCR | కాంగ్రెస్ నేతలు రైతుబంధు వేస్ట్ అంటున్నరని, 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్తున్నరని, ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంల పడేసి దాని స్థానంల భూమాత తెస్తమంటున్నరని, ఇన్ని తల్కాయలేని మాటలు మాట్లాడుతున్న క�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడిని పెంచుతూపోతున్నరు. మంగళవారం మధిరలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్�
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్ అయితే..సున్నం పెట్టేది కాంగ్రెస్ అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు మండలం తుమ్మల �
Minister Niranjan Reddy | ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని, మ్యానిఫెస్టోను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. మంత్రి సమక్షంలో వ�
Public Voice | భాషమ్మ, పెంటమ్మ, లింగమ్మ, సాయమ్మ, సుశీల బ్రాహ్మణపల్లి గ్రామంలో ఇరుగుపొరుగోళ్లు. వయసు పైబడి వీళ్లందరూ ఇంటికాడనే ఉంటున్నరు. పనీ చేయలేరు. వృద్ధాప్యానికి తోడు.. పేదరికం, జబ్బులు వాళ్లకు అదనపు భారాలు. ఆ బాధ
Anjaiah Yadav | ఒకప్పుడు ఆయన మాలీపటేల్. ప్రజా సమస్యలను దగ్గరగా చూశారు. సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని చూశారు. బస్సు కిరాయిలకు డబ్బులు ఇచ్చేవారు. రెవెన్యూ స్టాంప్