‘కౌలు రైతులను మేం గుర్తించం. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల మెడలో దూలం కట్టదలుచుకోలేదు’.. కౌలు రైతుల గురించి సీఎం కేసీఆర్ అనేక సార్లు చెప్పిన మాట ఇది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కౌలు రైతుల పే�
స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబెర్, ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
‘తెలంగాణ ఉద్యమ పునాదుల్లో ఒకటైన నియామకాల కోసం లాఠీదెబ్బలు తిన్న, జైలు కెళ్లిన విద్యార్థి ఉద్యమ నాయకులుగా చెప్తున్నాం.. డిసెంబర్ 4న మంత్రి కేటీఆర్తో కలిసి అశోక్నగర్లో కూర్చుందాం.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గు�
అసెంబ్లీ ఎన్నికలు మరో రెండ్రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. కేపీహెచ్బీ కాలనీ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల మోహన్కుమార�
కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కల్లును నిషేధిస్తుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమ
రాష్ట్రంలోని 32 లక్షల మంది గౌడ కులస్థులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, కారు గుర్తుకే ఓటేస్తారని గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత రామంతాపూర్లో స
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆ చీకటి రోజులొస్తాయి. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు. అని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో రాత్రి పూట కరెంటు కోసం పొలాల దగ్గరికి వెళ్లి ఎం�
బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థ్ది లాస్య నందిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే నిండా మునుగుడే అని, సీఎం కేసీఆర్ తెల�
మాదిగల ఇజ్జత్.. ఇమ్మత్.. భవిష్యత్తు బీఆర్ఎస్తోనేనని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వెంటే నాయీబ్రాహ్మణ సమాజం ఉండాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ ఒక ప్రకటనలో పి
CM KCR | కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్నదని, కాబట్టి 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని, ఆంధోల్లో క్రాంతి కిరణ్ను గెలిపించాలని సీఎం కోరారు. క్రాంతి కిరణ్ను గెలిపించి ఆ�
CM KCR | తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడని, రైతుబంధు కొనసాగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలువాలెనని సీఎం క�