ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలి నుంచి ప్రారంభమైన ర్యాలీ
కాంగ్రెస్ ధరణి బంద్ చేస్తే పాత రోజులు వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ పనులు మానుకొని తిరుగాల్నా? గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మ్యూటేషన్ కావాలన్నా చాల రోజులు పడుతుండే. ధరణ
మూడు గంటల కరెంట్తో వ్యవసాయం ఎలా చేస్తారు. 10 హెచ్పీ మోటర్లు బిగించి.. కాంగ్రెస్ ఇస్తన్న కరెంట్తో ఒక్క మడికి కూడా నీళ్లను పారించలేము. సాగుపై కాంగ్రెస్ నాయకులకు అసలు అవగాహన ఉందా? మళ్లీ ఎనకటి రోజులు తీసుక
గ్రేటర్ ఎన్నికల సంగ్రామంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు చేపట్టిన రోడ్ షోలు సూపర్హిట్ అయ్యాయి. 10 రోజుల పాటు 17 నియోజకవర్గాలను చుట్టేసి దాదాపు 40కి పైగా కార్నర్
TS Minister Harish Rao | తెలంగాణలో గెలిచి నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు.
Minister Sabitha | దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ(BRS) మారిందని, సీఎం కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని గ్రహించి తెలంగాణపై ఆ పార్టీ అగ్ర నేతలు దండయాత్ర చేస్తున్నారని మహేశ్వరం(Maheshwara
2001లో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) స్థాపించినప్పటి నుంచి తెలంగాణ పట్ల అంకితభావం నుంచి కేసీఆర్ ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు. ఆమరణ నిరాహార దీక్ష, సబ్బండ వర్గాలను ఏకం చేయడం, శాంతియుతంగా, గాంధేయమార్గంలో చేస�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గజ్వేల్ నియోజకవర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్య�
CM KCR | కాంగ్రెస్ హయాంలో వరంగల్ పట్టణానికి చాలా అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటికి కూడా కటకట ఉండేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక మిషన్ భగరీరథ కార్యక్రమంతో ఇంటి
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆఖరి రోజైన మంగళవారం వరంగల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ �
లంగాణలో గంగా జమున తెహజీబ్ కొనసాగుతున్నదని మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. 50 ఏండ్లుగా ముస్లింలకు కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదన్నారు.
Kalwakurthy | కల్వకుర్తి నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 9, టీడీపీ 2, ఇండిపెండెంట్లు 3, జనతా పార్టీ 2, బీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి. తెలంగాణ ఏర�
కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగుల్తయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు.
Prakash Raj | ‘పక్కింటి పుల్లకూర రుచిగా ఉన్నట్టు వాసన వస్తుంది. తిన్న తరువాత కాసేపటికి తిన్నది విషమని తెలుసుకునేలోపే నష్టం జరిగిపోతుంది. తాత్కాలిక భావోద్వేగాలకు లోనైతే ఆర్నెల్ల తరువాత అచేతనమైపోతాం. అప్పుడు ఐస�