ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేయాలని చీఫ్ విప్, పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కాజీపేట ప�
TS Minister Gangula | కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ట్రంలో మళ్లీ చిమ్మ చీకట్లేనని ఎవరెన్నీ కుట్రలు పన్నినా కరీంనగర్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండేనని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన�
Minister Jagadish Reddy | ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల చూపిస్తున్న ఆదరణ సూర్యాపేటలో గెలుపును ఖాయం చేసిందని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy )పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర�
Minister KTR | తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. అయితే, చివరకు గెలిచేది మాత్రం బీఆర్ఎస్సే అని ధీమ�
Minister KTR | తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో (Telangana Assembly Elections) బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వివరించారు భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR)
Minister Jagadish Reddy | సూర్యాపేట(Suryapet) నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడుతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) విజయం ఖాయం అవడంతో, కాంగ్రెస్,
Minister Ktr | తెలంగాణ మీద కేసీఆర్కు ఉన్నది మమకారమని.. అహంకారం కాదని అన్నారు రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR). ప్రజల నాడి తెలిసిన నేత కేసీఆర్ (Cm KCR) అని చెప్పారు.
Bhupalpally | శాయంపేట నియోజకవర్గంలో ఉన్న భూపాలపల్లి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణారెడ్డి, 2014లో టీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, 2018లో కాంగ్రెస్ నుంచి వెంకట రమణ�
Kotha Prabhakar Reddy | సౌమ్యుడు.. మృదు స్వభావి.. చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తారు. తక్కువ మాట్లాడి.. ఎక్కువ పనిచేసే పనిమంతుడు. పురిటిగడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో కేపీఆర్ ట్రస్టును నెలకొల్పారు. ఎంతో మంది నిరుపేదలకు సాయ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
Telangana | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తన మార్క్ రక్తపాత రాజకీయాన్ని మొదలుపెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నది. బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై కత్తి దాడులక�
‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంత రైతుల నుంచి వేల ఎకరాలను గుంజుకున్నడు. హైదరాబాద్ నగరం చుట్టూ 10 వేల ఎకరాలను ఆక్రమించుకున్నడు. గజ్వేల్లో సీఎం కేసీఆర్, ఆయన సుట్టపోళ్లు మొత్తం ఊడ్చేశారు. పేదల భూములను కబ్జా �
బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే హైదరాబాద్లో అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ప్రభుత్వం తమదని చెప్ప
నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినవేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇందుకోసం ఇక్కడి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ని
ఖమ్మం నియోజకవర్గాన్ని తాను అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనను మరోసారి గెలిస్తే మరింతగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్�