కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మొత్తం కౌన్సిల్ సభ్యులు 36 మంది, ఎక్స్అఫీషియో సభ్యుడు ఒకరు మొత్తం 37 మంది ఉండగా అవిశ�
జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఎంపీ నిధులు రూ.2,10,60,000 మంజూరు చేసినట్లు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నా�
నిజాలు వెల్లడిస్తే జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెంది న నేతలపై కేసులు బనాయించారు. దేవరకద్ర ని యోజకవర్గంలోని చింతకుంట మండలానికి చెంది న నర్సింహ, కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెం
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాచేసి, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించే కుట్రలు తీవ్రతరమయ్యాయి.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని బచ్చోడు గ్రామానికి చెందిన గుజ్జ నాగయ్య కుమారుడు గుజ్జ రామకృష్ణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై తనకున్న అభిమానాన్ని వినూత్నర
విద్యతో ఏదైనా సాధించవచ్చని, నేటి ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కాలనీలో ఎర్ల్ల
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సోదరుడు దేవిరెడ్డి నారాయణరెడ్డి కుమారుడు డాక్టర్ నితిన్రెడ్డి అమెరికాలో డాక్టర్. అక్కడి వైద్యురాలు విట్ని స్నీడర్ను ప్రేమించాడు.
పౌరులంతా ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని అందిపుచ్చుకొని నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని దేవునూర్లో ఆదివారం శివాజీ విగ్రహ�
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి సమావేశాలకు రైతు సంఘం నేత కోటపాటి నరసింహం నాయుడు హాజరుకానున్నారు.
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 70 కిలోల కేక్ ఏర్పాటు చేయగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్రావు హాజరై కట్ చేసి, స్�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 70వ పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అభిమాన నేత పుట్టిన రోజు వేడుకను బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ప్రభుత్వం మె డలు వచ్చి వెనక్కి తగ్గేలా చేయడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నార