BRS | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్12: రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగల ఏకానందం కోరారు. మండలంలోని పర్లపల్లి లో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శనివారం కోదాడలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన�
కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగం అయితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలన విధ్వంసం అని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శనివారం పాలకవీడు మండలంలోని గుడుగ�
padi koushik reddy | హుజూరాబాద్, ఏప్రిల్ 12 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న అతి పెద్ద ఎత్తున జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు�
తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ (Lingala Kamalraj) అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ర
తెలంగాణ ఉద్యమ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ ఆవిర్భావ సభ పోస్టర్లు నియోజకవర్గం అంతా గులాబీ మయమయ్యాయి. మక్తల్ (Maktal) మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సారద్యంలో ఓరగల్లు రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు నియ
గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారడంతో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్లపై కాలినడకన వెళ్లే ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వనపర్తి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్�
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతున్నదని, వెంటనే కాంటాలు వేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యం�
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ముఖ్య
ఈ నెల 27న హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో మా
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని పార్టీ వైరా పట్టణాధ్యక్షుడు మద్దెల రవి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బీఆ�