వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్లాల్ (Banoth Madanlal) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, రాక్షస పాలన సాగుతున్నదని, కాంగ్రెస్ గూండాలు పథకం ప్రకారమే దాడి చేశారని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నిప్పులు చెరిగారు.
ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్�
దేశానికి దారిచూపిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లిలో సోమవారం అంబేదర్ విగ్రహాన్�
గద్వాల నుంచి హైదరాబాద్కు గులాబీ దండు కదిలింది. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు 50 మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన మా�
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వార్టర్స్ లీజు అనుమతిని ఆది ధ్వని సొసైటీకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. వెంటనే సంబంధిత లీజును రద్దచేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో �
రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమూద్ అలీని.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ అబిడ్స్ చాపల్ రోడ్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహమూద
పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ నియంత పాలన సాగిస్తున్నదని, ప్రజాపాలన పేరిట రౌడీపాలన చేస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో
ద్రోహులతోనే తెలంగాణ రాష్ట్రం చీకట్లో నెట్టబడిందని, తెలంగాణను కాంగ్రెస్ దోపిడీ నుంచి విముక్తి చేసేది, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోమవా�
కేంద్ర ప్రభుత్వం వెంటనే జనాభా లెక్కల షెడ్యూల్ విడుదల చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ చార్జిషీట్లో సీఎం రే వంత్రెడ్డి పేరు చేర్చినందున వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ 25ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జూన్ 1, 2025 న అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే, ఒకవైపు అన్ని ఏర్పాట్లను అమెరికాలో ప
పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ అన్నారు. సోమవారం రాజన్న సిరిస�