KTR | కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సెటైర్లు కురిపించారు. సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్ధాలు చెప్పిన ఎంపీకి 14వేల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని ఆయన ప్రస�
BRS | చెల్లని రూపాయి.. చేతకాని సీఎం రేవంత్రెడ్డి.. ఒకటేనని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగువైబ్ ట్విటర్ (ఎక్స్) హ్యాండిల్పై కఠిన చర్యలు తీసు�
Double Bedroom Houses | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన ఇండ్ల లిస్టులో తమ పేరు వ�
KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవ�
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మం జూరైన ఇండ్ల జాబితాల్లో తమ పేర్లు వచ్చినా ఇందిర�
‘అభివృద్ధి’ అనే అంశం రాజకీయాలకతీతంగా, నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ. అది కొరవడినప్పుడు ప్రజలు పరాజితులుగానే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని గుర్తించింది కాబట్టే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో �
తల్లి వేతనం అడిగాడని కుమారుడిని పోలీసులు చితకబాదిన ఘటన నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం అల్లీపూర్లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి మండలం అలీపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ
‘అంజన్నా... గమనించినవానే వొచ్చిన జన జాతరలో తొంభై శాతం మంది యువతనే’ అని ఓ జర్నలిస్టు ప్రతినిధి నిన్న కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నాతో అంటుండగనే ఒక్కసారి తలుపు ఊడిపోయిన శబ్దం వచ్చింది.
కొందరు అల్పబుద్ధులకు నిజం నచ్చకపోవచ్చు. అద్దం అబద్ధం చెప్పదు. లెక్కలు రోజుకో వేషం వెయ్యవు. రెండు రెండ్లు ఎప్పుడూ నాలుగే. కేసీఆర్ అనే మూడక్షరాలు తెలంగాణ సాధించిన ఘనచరిత్రకు ఆనవాలు. పదేండ్ల ప్రగతి పరుగుల�
MLC Kavitha | హయత్నగర్, ఫిబ్రవరి 18 : హయత్నగర్ మండల కార్యాలయంలో నూతనంగా పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ప్రతిష్టించిన రేణుక ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక �
BRS | కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్గా మారవద్దని జీహెచ్ఎంసీ అధికారులకు కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు సూచించారు. ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ముందురోజునే ఎలా
ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల�
KTR | మహేశ్వరం నియోజకవర్గమంతా గులాబీమయంగా మారింది. ఆమనగల్లో నిర్వహించిన రైతు ధర్నాకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా తరలి వెళ్లార�
రైతుభరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గానీ మరో ఎకరానికి జమకాని పరిస్థ
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్�